చంద్రబాబు స్కెచ్ ప్రకారమే పుంగనూరులో గొడవ..: పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.స్కెచ్ వేసి పుంగనూరులో చంద్రబాబు గొడవ సృష్టించారని ఆరోపించారు.

 According To Chandrababu's Sketch, There Was A Fight In Punganur..: Perni Nani-TeluguStop.com

టీడీపీ శ్రేణులు చేసిన దాడిలో పోలీసులకు తీవ్రంగా గాయాలు అయ్యాయని తెలిపారు.

పుంగనూరు బైపాస్ వద్ద పోలీసులు తప్ప ఎవరున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.

అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని చెప్పారు.పోలీసులపై దాడులకు పాల్పడటమే కాకుండా అల్లర్లు సృష్టించాలని చూశారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో గాయపడిన పోలీసులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.చంద్రబాబు ఏడవాలి అనుకుంటే పోలవరంలో కాకుండా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏడవాలన్నారు.

అలా అయిన కొన్ని నీళ్లు వచ్చి కృష్ణా నది అయిన నిండుతుందంటూ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube