రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయిన్పల్లి మండలం కొదురుపాకలో జరుగుతున్న బీరప్ప కమరాతి కళ్యాణోత్సవం( Beerappa Swamy utsav )లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు ,ఎమ్మెల్యే సుంకే రవి శంకర్( Ravi Shankar Sunke ) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కులస్తులు వారిని సత్కరించారు వారి వెంట ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య ఉమ్మడి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సెస్ డైరెక్టర్ కోట్టేపల్లి సుధాకర్, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్ రావు, నాయకులు ఉన్నారు
.