ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈనెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది.

 Mlc Election Campaign Has Ended In Ap-TeluguStop.com

రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ప్రకాశం -నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, కడప – అనంతపురం – కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, శ్రీకాకుళం- విజయనగరం – విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ప్రకాశం – నెల్లూరు -చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప – అనంతపురం – కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరగనున్నాయి.

కాగా ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube