ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ ప్రగతిభవన్ లో ఖమ్మం జిల్లా నేతలతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

 Cm Kcr Met With Leaders Of Khammam District-TeluguStop.com

ఈ నేపథ్యంలో జిల్లా నాయకులతో చర్చించనున్నారు కేసీఆర్.అనంతరం బహిరంగ సభ, జన సమీకరణపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.అదేవిధంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ కూడా ఈ సభకు రానున్నారని సమాచారం.

ఖమ్మంలో సభను విజయవంతం చేసి సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది.మరోవైపు ఏపీలోనూ రాజకీయ అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ అక్కడ కూడా జనసమీకరణ చేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube