నవంబర్ 1 నుంచి తిరుపతిలోనే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ

నవంబర్ 1 నుంచి తిరుపతిలోనే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ కానున్నాయి.ఏ రోజుకు ఆ రోజు మాత్రమే భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.

 Srivari Sarvadarshanam Tokens Will Be Issued From November 1 In Tirupati Itself-TeluguStop.com

శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని రెండో సత్రంలో టోకెన్లు జారీ చేయనున్నారు.ఈ నేపథ్యంలో టోకెన్లు లభించని భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని వేచి ఉంటే శ్రీవారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 నిమిషాల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు టీటీడీ అధికారులు.శ్రీవాణి ట్రస్ట్ భక్తుల కోసం తిరుపతి మాధవ నిలయంలో 140 గదులు కేటాయించినట్లు తెలిపారు.వీటన్నింటినీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని టీటీడీ ఈవో స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube