యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సినీనటి మంచు లక్ష్మీ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సినీనటి మంచు లక్ష్మీ.శ్రావణమాసంలో ఆలయంలో నిర్వహించే ‘కోటి కుంకుమార్చన’ టికెట్ కొనుగోలు చేసిన మంచులక్ష్మీ.

 Actress Manchu Lakshmi Visits Yadadri Temple Details, Actress Manchu Lakshmi ,ya-TeluguStop.com

ఆలయానికి విచ్చేసిన సినీనటి మంచు లక్ష్మీకి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

శ్రావణమాసంలో యాదాద్రి ఆలయంలో నిర్వహించబోయే శ్రావణ లక్ష్మీ కోటి కుంకుమార్చన పూజలలో పాల్గొనేందుకు పూజ రసీదులు కొనుగోలు చేశారు.

అదేవిధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో శ్రావణ లక్ష్మీ కోటి కుంకుమార్చనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube