శ్రీరామనవమి శోభాయాత్ర సిద్ధమవుతోన్న ఆకాశ్ పురి ఆంజనేయ స్వామి దేవాలయం

ప్రతి ఏడాది ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శోభాయాత్ర, ఏప్రిల్ 10వ తేదీన జరగనున్న శోభయాత్రను వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, ఆకాశ్ పురి నుండి ప్రారంభమైన పురాణఫుల్, కోటి మీద సాగి హనుమాన్ వ్యాయామశాలలో బహిరంగ సభతో ముగుస్తుంది.

శోభయత్ర లో హనుమాన్, శివాజీ మహరాజ్ తో పాటు దేశ సేవ చేసిన వారి విగ్రహాలను ఊరేగిస్తాం.

శోభయత్రలో దాదాపు లక్ష మంది భక్తులు పాల్గొంటారు అని అంచనా వేస్తున్నాం.పెద్ద ఎత్తున రామభక్తులు మరింత విజవంతం చేయాలని కోరుతున్న.

పసుపు, నిమ్మ టీ తో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?

తాజా వార్తలు