విజయవాడ ఇంద్రకీలాద్రి: తిరుమల నుంచి అమ్మవారికి సారె తీసుకొచ్చిన టీటీడీ అధికారులు.నవమి రోజున అమ్మవారికి టీటీడీ సారె తీసుకురావడం ఆనవాయితీ.
పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటున్నాము.
భవానీ లకు అసౌకర్యం లేకుండా దర్శనం ఏర్పాటు చేసాం.
భవాని మాల విరమణ, ఇరుముడి వారి గ్రామ ఆలయాల్లో సమర్పించాలి.
కోవిడ్ దృష్ట్యా భవానిలకు దర్శనం, కేశఖండన, జల్లు స్నానాలకు మాత్రమే అవకాశం.