తిరుమల నుంచి అమ్మవారికి సారె తీసుకొచ్చిన టీటీడీ అధికారులు

విజయవాడ ఇంద్రకీలాద్రి: తిరుమల నుంచి అమ్మవారికి సారె తీసుకొచ్చిన టీటీడీ అధికారులు.నవమి రోజున అమ్మవారికి టీటీడీ సారె తీసుకురావడం ఆనవాయితీ.

 Tirumala Ttd Members Bring Devotional Saree To Bejawada Kanakadurgamma, Tirumala-TeluguStop.com

పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటున్నాము.

భవానీ లకు అసౌకర్యం లేకుండా దర్శనం ఏర్పాటు చేసాం.

భవాని మాల విరమణ, ఇరుముడి వారి గ్రామ ఆలయాల్లో సమర్పించాలి.

కోవిడ్ దృష్ట్యా భవానిలకు దర్శనం, కేశఖండన, జల్లు స్నానాలకు మాత్రమే అవకాశం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube