వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం వ్యవహారంలో వరుసగా ఒక్కొక్కరికి నోటీసులు అందుతానే ఉన్నాయి.తాజగా… ఈ వ్యవహారంలో జగన్ కు ఆయన పీఏ కు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసింది.దాడి ఘటన సమయంలో జగన్ ధరించిన చొక్కాను ఈ నెల 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.దర్యాప్తులో చొక్కా కీలకమని కోర్టులో దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేశారు.
.
తాజా వార్తలు