విజయవాడలో వైసీపీ జెండా ఎగురవేసే బాధ్యత తీసుకుంటా..: కేశినేని నాని

విజయవాడ కీలక నేత కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.విజయవాడ ఎంపీగా గెలిచి సీఎం జగన్ కు అంకితమిస్తానని తెలిపారు.

 Will Take The Responsibility Of Hoisting The Ycp Flag In Vijayawada..: Keshineni-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు జగన్ కు కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు.పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తానని పేర్కొన్నారు.

ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube