నంద్యాల జిల్లా కానాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జమ్మలమడుగు హైవే పనులను రైతులు అడ్డుకున్నారు.
సర్వే పనులు చేపట్టితే పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరిస్తున్నారు.పేదల భూముల్లో ఉద్దేశ పూర్వకంగా హైవే నిర్మాణ పనులు చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
సీఎం జగన్ వచ్చి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.