నంద్యాల జిల్లా కానాలలో ఉద్రిక్తత

నంద్యాల జిల్లా కానాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జమ్మలమడుగు హైవే పనులను రైతులు అడ్డుకున్నారు.

 Tension In Kanas Of Nandyala District-TeluguStop.com

సర్వే పనులు చేపట్టితే పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరిస్తున్నారు.పేదల భూముల్లో ఉద్దేశ పూర్వకంగా హైవే నిర్మాణ పనులు చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

సీఎం జగన్ వచ్చి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube