సర్వేలకు పుల్ స్టాప్...!

నల్లగొండ జిల్లా:నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్‌ పడ్డట్టయింది.

రేపటి నుంచి ఏ సంస్థ,ఏ వ్యక్తి గానీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు ప్రజలకు వెల్లడించకూడదు.

ప్రీపోల్‌ సర్వే కానీ,ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ,అంశాల వారీ సర్వే కానీ,ఎలాంటి సర్వే వెల్లడించకూడదు.జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది.

Latest Nalgonda News