తిరుపతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.వెదురుకుంట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చాణిక్య ప్రతాప్, గోపినాథ్ రెడ్డితో రూపంజయపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే రూపంజయను పోలీసులు అదుపులోకి తీసుకోగా.చాణిక్య ప్రతాప్, గోపినాథ్ రెడ్డి పరారీలో ఉన్నారు.
నిందితుల ఆచూకీ కోసం బెంగళూరు వెళ్లారని తెలుస్తోంది.మరోవైపు గోపినాథ్ రెడ్డి తండ్రిని పోలీసులు విచారిస్తున్నారు.