తిరుపతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు

తిరుపతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

వెదురుకుంట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చాణిక్య ప్రతాప్, గోపినాథ్ రెడ్డితో రూపంజయపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే రూపంజయను పోలీసులు అదుపులోకి తీసుకోగా.చాణిక్య ప్రతాప్, గోపినాథ్ రెడ్డి పరారీలో ఉన్నారు.

నిందితుల ఆచూకీ కోసం బెంగళూరు వెళ్లారని తెలుస్తోంది.మరోవైపు గోపినాథ్ రెడ్డి తండ్రిని పోలీసులు విచారిస్తున్నారు.

రాజబాబుది ఇంత మంచి మనస్తత్వమా.. ఈ ఒక్క సంఘటనే నిదర్శనం..?