నేటి నుండి నామినేషన్ పర్వం షురూ...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఏప్రిల్ 18న 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది.

లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుండగా ఈ రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది.

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25గా నిర్ణయించారు.ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ గడువు ఉంటుంది.

మే 13న పోలింగ్ జరగనుండగా,జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఉత్సవ విగ్రహంలా నకిరేకల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్
Advertisement

Latest Nalgonda News