టాలీవుడ్ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి( Manchu Lakshmi ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలి హీరోయిన్ గా పరిచయమైంది.
తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది లక్ష్మి.ఆ తర్వాత టాలీవుడ్ కి అనగనగా ఓ ధీరుడు( Anaganaga O Dheerudu ) సినిమాతో పరిచయం అయింది.
ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.
హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.గతంలో బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా కూడా చేసింది ఆహా లో కూడా ఆహా భోజనంబు( Aha Bhojanambu ) అనే వంటల ప్రోగ్రాం ను కూడా చేసింది.
ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.పైగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.సమయం దొరికితే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చట్లు పెడుతుంది.
తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.
అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో కూడా బాగా వీడియోని షేర్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు మంచు లక్ష్మి బాగా ట్రోలింగ్స్ కు( Manchu Lakshmi Trolls ) గురవుతూ ఉంటుంది.కానీ వాటిని అసలు పట్టించుకోదు.
అయినప్పటికీ కూడా ఈమెను ట్రోలర్స్ మాత్రం అసలు వదలరు.ఆమె ఏదైనా పోస్ట్ షేర్ వెంటనే కామెంట్లు పెడుతూ ఉంటారు.ఈ వయసులో కూడా ఈమె బాగా గ్లామర్ గా తయారవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.అప్పుడప్పుడు తన గ్లామర్ లుక్ లతో బాగా ఎక్స్పోజ్ చేస్తూ తెగ సందడి చేస్తూ ఉంటుంది.
ఇక ఈ వయసులో ఈమె ఇలా తయారవుతునందుకు బాగా కామెంట్లు చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటూ బాగా కామెంట్లు చేస్తూ ఉంటారు.కానీ తను మాత్రం అవేవీ అస్సలు పట్టించుకోదు.పైగా భర్త సపోర్ట్ కూడా ఉండటంతో అందాల విందు బాగా వడ్డిస్తూ ఉంటుంది.
తాజాగా తను ఒక స్టోరీ పంచుకోగా అందులో తను పైన టాప్ తీసేసి ఎద అందాలు క్లియర్ గా బయటపెట్టి క్లీవెజ్ షో చేసింది.ఇక ఆ ఫోటో చూసి జనాలు మళ్ళీ తనపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వయసులో కూడా ఏం చూపించాలి అనుకుంటున్నావు ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.కానీ లక్ష్మి అవేవీ పట్టించుకోదని.కొన్ని కొన్ని సార్లు తన ఫ్యామిలీ పరువు కూడా లెక్క చేయదు అని తెలుస్తుంది.