కార్తీకమాసం చివరి సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

నల్లగొండ జిల్లా:కార్తీకమాసం( Kartika Masam ) చివరి సోమవారం కావడంతో నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి.

సోమవారం ( Monday )తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు.ఆ మహాశివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Devotees Flocked To Shiva Temples On The Last Monday Of Kartik Month.-కార�

Latest Nalgonda News