కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లికి తెల్లవారుజాము నుంచి పోటెత్తిన భక్తులు

ఉగాది సందర్బంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లికి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు.

 Devotees Flock To Vadapalli In East Godavari District, Popularly Known As Konase-TeluguStop.com

ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయాన్ని ప్రత్యేకంగా పూలుతో అలంకరించారు.ఇవాళ శనివారం కూడా కావడంతో భక్తులు రద్దీకి తగినట్లుగా వాడపల్లి ఆలయంలో ఏర్పాట్లు చేశారు.

అన్నవరం, అయినవల్లి, అంతర్వేది సహా జిల్లాలో అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ ఉగాది సందర్బంగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు.శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభం జరగాలని కోరుకుంటున్నారు.

అన్ని ఆలయాల్లో పండితులతో పంచాంగ శ్రవణాలు జరగనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube