చిరుమర్తి నరసింహ అంతిమయాత్ర

నల్గొండ జిల్లా:నార్కట్ పల్లి మండలం బాహ్మణ వెల్లంలా గ్రామంలో నకిరేకల్ నియోజకవర్గ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నర్సింహ అంత్యక్రియల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి,తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.

సి కోటిరెడ్డి మరియు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పరామర్శించి,ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి,తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!

Latest Nalgonda News