ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన.. కీలక భేటీలు..!!

ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈసీ రెండో రోజు సమావేశం అయింది.

 Central Election Team's Visit To Ap.. Key Meetings..!!-TeluguStop.com

ఇందులో భాగంగా ఇవాళ మూడు విడతలుగా అధికారులతో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం చర్చలు జరపనుంది.ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇతర అధికారులతో ఈసీ సమావేశం కొనసాగుతోంది.

వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వాటిపై తీసుకున్న చర్యల గురించి సమీక్షించింది.ఈ మేరకు మధ్యాహ్నం రాష్ట్ర సీఎస్ తో పాటు డీజీపీ సీఈసీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు ప్రభుత్వం సంసిద్ధంతో పాటు ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube