అచ్యుతాపురం సెజ్ లో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.రాంబిల్లి మండలంలోని ఓ ఫార్మా ప్రైవేట్ కంపెనీలో రెండు రియాక్టర్లు పేలాయి.

 Huge Fire Accident In Achyutapuram Sez.. Two Killed-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసి పడుతుండగా మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.భారీగా శబ్ధం రావడంతో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube