పార్వతీపురం మన్యం జిల్లాలో అమానవీయ ఘటన

పార్వతీపురం మన్యం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.కొడుకు మృతదేహాన్ని నిస్సహాయ స్థితిలో రిక్షాలో తరలించింది ఓ తల్లి.

 Inhuman Incident In Parvathipuram Manyam District-TeluguStop.com

ఈ హృదయవిదాకర ఘటన పార్వతీపురంలో జరిగింది.జిల్లా ఆస్పత్రిలో కిషోర్ అనే యువకుడి మృతిచెందాడు.

అయితే అంబులెన్స్ ఖర్చు భరించలేక రిక్షాలో మృతదేహాన్ని తరలించినట్లు తెలుస్తోంది.దీంతో అంబులెన్స్ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube