సీబీఐ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ అవినాశ్..

సీబీఐ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ అవినాశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మూడోసారి విచారణకు వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి హాజరయ్యారు.హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.

 Mp Avinash Reached The Cbi Office , Mp Avinash Reddy , Cbi Office, Hyderabad,-TeluguStop.com

సీబీఐ విచారణ తీరుపై ఆయన ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube