తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రెవెన్యూ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహర్లాల్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి,
డైరెక్టర్ అనిల్ రావిపూడిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు