శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రెవెన్యూ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహర్లాల్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి,

 Director Anil Ravipudi Mp Gurumurthy And Some Others Darshans Tirumala Today Det-TeluguStop.com
Telugu Anil Ravipudi, Mlavasantha, Mp Gurumurthy, Srivenkateswara, Tirumala-Pres

డైరెక్టర్ అనిల్ రావిపూడిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube