అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఉద్రిక్తత నెలకొంది.రామచంద్రపురం లోని విజయ ఫంక్షన్ హాల్ లో అమరావతి రాజధాని రైతులు బస చేశారు.
ఈ క్రమంలో పాదయాత్ర చేసేవారు ఫంక్షన్ హాల్ నుంచి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని సమాచారం.రైతులను మాత్రమే బయటకు అనుమతి ఇస్తున్న పోలీసులు మిగతావారిని బయటకు రానివ్వడం లేదు .అంతేకాకుండా సంఘీభావం తెలపడానికి వచ్చిన నేతలను ఎక్కడికక్కడ పోలీసులు ఆడుకుంటున్నారు.దీంతో ఫంక్షన్ హాల్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.