జగన్ విచారణకు రావాలని సి‌బి‌ఐ కోర్టు ఆదేశం.. లేదంటే చర్యలు సిద్దం

జగన్ అక్రమ ఆస్తుల కేసులను విచారిస్తున్న సి‌బి‌ఐ ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.వైసీపీ ఎం‌పి విజయ్ సాయి రెడ్డి కి, హేటిరో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి, అరబిందో, ప్రతినిధులు రాంప్రసాద్ రెడ్డి, నిత్యానంద రెడ్డి తో పాటుగా పలువురికి నోటీసులు అందించింది.

 Cbi Court Issue The Summons To Jagan,sai Reddy ,srinivasa Reddy,nampelly Court,a-TeluguStop.com

సోమవారం నాడు సి‌బి‌ఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది.అరబిందో, హేటిరో ఫార్మాలకు భూ కేటాయింపులు అంశంపై జగన్ అక్రమ ఆస్తుల కేసును విచ్చరిస్తున్న ఈ‌డి నాంపల్లి మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు లో గతంలో అభియోగ పత్రం ధాఖలు చేసింది.

నాంపల్లి కోర్టులోని కేసును సి‌బి‌ఐ కోర్టు కు అప్పజెప్పాలని జగన్ హై కోర్టులో పిటిషన్ ధాఖలు చేశాడు.ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు నాంపల్లి కోర్టులోని ఆ కేసుల్ని సి‌బి‌ఐ కోర్టుకు అప్పజెప్పింది.

భూ కేటాయింపుల విచారణ సందర్భంగా సోమవారం నాడు జగన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube