ఏపీ ప్రజల కష్టాలు ఇక మూడు నెలలే..: చంద్రబాబు

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా రేవేంద్రపాడుకు వెళ్లిన ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతులను పరామర్శించారు.

 The Hardships Of The People Of Ap Are Only Three Months Away..: Chandrababu-TeluguStop.com

ఏపీ ప్రజల కష్టాలు ఇక మూడు నెలలేనని చంద్రబాబు తెలిపారు.తాను పర్యటనకు వస్తున్నానని హడావుడిగా సీఎం జగన్ బయలుదేరారని పేర్కొన్నారు.

తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోయారన్నారు.రైతుల కష్టాల తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.

పంట నష్ట పరిహారం తాను పెంచుకుంటూ వెళ్తే జగన్ తగ్గించుకుంటూ వచ్చారని విమర్శించారు.కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లంచలేదని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube