ఏపీలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయోనని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.ఎన్నికలు రావడం , పోలింగ్ జరగడం, వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు, కొన్ని సర్వే సంస్థలు చెప్పడం అందరికి తెలిసిన విషయమే.అయితే ఇప్పుడు అందరి చూపు ఏపీలో హాట్ సీట్...
Read More..తెలంగాణలో ఎన్నికల ముందు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్.తన అతి తెలివిని ఇండస్ట్రీలో లానే రాజకీయాలలో కూడా చూపించే ప్రయత్నం చేసాడు.ఎన్నికల ముందు మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై...
Read More..లోక సభ ఎన్నికలు హడావిడి దేశం అంతా ఇప్పుడు మంచి ఆసక్తికరంగా ఉంది.ఇక ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ప్రజలని ఆకర్షించడానికి ఎలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారో సోషల్ మీడియాలో తెలిసిపోతూ ఉంటుంది.ఒక్కో అభ్యర్ధి ప్రజలని ఆకట్టుకోవడానికి ఒక్కో పంథా ఎంచుకుంటాడు.ఇప్పుడు...
Read More..లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి తోడుగా అతనిని గెలిపించి ప్రధాని చేయాలనే లక్యం తో చెల్లి ప్రియాంకా వాద్రా కూడా రాజకీయ ప్రస్తానం మొదలెట్టింది.ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు తీసుకొని కాంగ్రెస్ గెలుపు కోసం...
Read More..తాజాగా జరిగిన ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కొంత విరామం తీసుకొని తాజాగా మళ్ళీ మీడియా ముందుకి వచ్చాడు.ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులతో సమీక్ష సమావేశం...
Read More..సరిహద్దులో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఒప్పందాలు అతిక్రమించి భారత్ పై కాల్పులు జరుపుతూ ఆర్మీ, ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది.మరో వైపు టెర్రరిస్ట్ లని పెంచి పోషిస్తూ, వారిని ఇండియాపైకి పంపిస్తూ కుట్రలు చేస్తుంది.ఇక పాకిస్తాన్ కుట్రపూరిత వ్యక్తిత్వం గురించి ప్రపంచం...
Read More..ఊర్మిళా అంటే తెలుగు ప్రేక్షకుల పెద్దగా తెలియకపోవచ్చు కాని ఆర్జీవి రంగీలా అంటే మాత్రం అందరికి వెంటనే గుర్తుకొస్తుంది.రామ్ గోపాల్ వర్మ సినిమాలతో సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని గ్లామర్ హీరోయిన్ గా...
Read More..దేశం అంతా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వైపు చూస్తుంది.అధికార పార్టీ బీజేపీని ఎలా అయినా ఈ సారి గద్దె దించి తాను ప్రధాని పీఠం మీద కూర్చోవాలని రాహుల్ గాంధీ కలలు కంటున్నారు.ఇంతకాలం రాజకీయాలలో పప్పు అనే ముద్రతో కొంత...
Read More..ఏపీలో ఎన్నికలు అయిపోయాయి.ఇక మిగిలింది రిజల్ట్స్ రావడం ఒక్కటే మిగిలి ఉంది.ఈ లోపున జరగాల్సిన గొడవంతా జరిగిపోతూనే ఉంది.అసలు మీరు సమీక్షలు, సమావేశాలు నిర్వహించే అధికారం లేదు అంటూ బాబు ని ప్రశ్నిస్తోంది వైసీపీ.అయితే మా ప్రభుత్వానికి ఇంకా చాలా రోజులు...
Read More..తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధం అయ్యింది.ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడం ద్వారా బలం నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాయి.మరో వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ స్థానిక సంస్థలు అన్ని గెలిచి క్లీన్ స్వీప్ చేయడం ద్వారా ఏకచత్రాధిపత్యం...
Read More..తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది టీడీపీ ఈ ఎన్నికల్లో ఎందుకు వెనకబడింది అనే విషయమే.టీడీపీ అధినాయకుడి కూడా ఈ విషయం నిద్ర పట్టనీయడంలేదు.విభజన కష్టాల్లో ఉన్న ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి...
Read More..కొద్ది రోజులుగా వైసీపీ – జనసేన పార్టీలో కీలక వ్యక్తులుగా ఉంటున్న విజయసాయిరెడ్డి , సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వేదిక గా రాజకీయ యుద్ధం జరుగుతోంది.ఆ యుద్ధం మరింత ముదిరి ఒకరి లెక్కలు మరొకరు సరిచూసుకుంటున్నారు.ఇప్పుడు వైసీపీ...
Read More..ఏపీలో పదుల సంఖ్యలో సీట్లు సాధించే అంతా స్టామినా లేకపోయినా జనసేన పార్టీ ప్రభావం మాత్రం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.జనసేన పార్టీ ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ పార్టీల ఓటు బ్యాంకు ను మాత్రం బాగా ప్రభావితం చేసిందనే చెప్పుకోవాలి.జనసేన...
Read More..ఎదో చిన్నా చితకా గొడవలు తప్ప ఏపీలో ఎన్నికలయితే ప్రశాంతంగా జరిగినట్టే చెప్పుకోవాలి.ఆ ఎన్నికల రిజల్ట్ మాత్రం దగ్గర్లో కాకుండా దూరంగా జరిపేసారు అనే బాధ అన్ని పార్టీల్లో ఉంది.ఎందుకంటే అప్పటివరకు ఆ టెన్షన్ భరించడం ఎవరికీ సాధ్యం కావడంలేదు.అందుకే ఎన్నికల...
Read More..తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి.ఇక త్వరలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకి రంగం సిద్ధం అయ్యింది.ఈ సారి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటం వలన, అలాగే ప్రధాన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే...
Read More..ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే.గత ఎన్నికలలో టీడీపీకి సపోర్ట్ చేసి తరువాత బయటకి వచ్చి అధికార పార్టీ టీడీపీ మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ మీద దారుణ వాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ని...
Read More..తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సినీ తారలు ప్రచారానికి వాలిపోతుంటారు.ఆయా పార్టీలు , అభ్యర్థుల తరుపున వకాంతా పుచ్చుకుంటారు.భారీ భారీ సినీ డైలాగులు చెప్తూ అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అంతిమంగా తాము ప్రచారం చేసిన అభ్యర్థి గెలిచేలా శతవిధాలా ప్రయత్నిస్తుంటారు.రాజకీయ పార్టీలు...
Read More..జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది.రికార్డులు తిరగరాస్తుంది.అంటూ మొదట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన జనసైనికులు ఒక్కసారిగా తమ వాయిస్ మార్చుకున్నారు.తానొక పక్కా పొలిటీషియన్ అని అందుకు తానేమి తీసిపోనని అతి తక్కువ కాలంలో ప్రూఫ్ చేసుకున్న పవన్ కళ్యాణ్...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికల అద్యయనం ముగిసిపోయింది.ఇక రాజకీయ పార్టీలు ఎన్నికలలో ప్రజల తీర్పుని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికలలో ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉంటుంది అని ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది.ఇక అధికార పార్టీ వైసీపీ కూడా...
Read More..గుజరాత్ లోని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పటీదార్ ఉద్యమ నేత కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ ని సభలో ప్రసంగిస్తూ ఉండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి అతనిని లాగి పెట్టి కొట్టాడు.ఆ తరువాత కాంగ్రెస్...
Read More..ఇండియాలో ఎన్నికలు అంటే డబ్బు ప్రవాహం ఉండాల్సిందే.లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ నాయకులు ప్రజలకి డబ్బులు పంచడానికి కోట్ల రూపాయిలు సిద్ధం చేసుకోవాల్సిందే.పార్టీ అభ్యర్ధులు డబ్బులు ఇస్తామని ఇవ్వకపోతే వేరొక పార్టీకి ఓటేయడానికి ఓటర్స్ ఏ మాత్రం...
Read More..తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పై మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అంకం తుది దశకి వస్తుంది.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తరుపున మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల నిర్వహణ తీరుని తప్పుపడుతూ, ఈవీఎం లలో మోసాలు జరుగుతున్నాయి అంటూ దేశమంతా తిరుగుతూ అల్లరి అల్లరి చేస్తున్నాడు.ఈవీఎం లలో ప్రొగ్రమింగ్ మార్చేశారని, అసలు పెద్ద పెద్ద దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ వినియోగిస్తుంటే ఈ...
Read More..ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు ధీమా ఎక్కువగా కనిపిస్తోంది.కింది స్థాయి కార్యకర్త నుంచి జగన్ వరకు అంతా తమదే అధికారం అన్న ధీమా కనిపిస్తోంది.దీనంతటికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా పోల్ అవ్వడమే అని తెలుస్తోంది.వైసీపీ కూడా ఏపీలోని...
Read More..రాజకీయం రాజకీయమే , కుటుంబ బంధాలు కుటుంబ బంధాలే.రెండు ఒకే గాటిన కట్టడం కుదరదు.ఇవి రెండు వేరు వేరు.ఈ రెండు దారులు కలిస్తే ఆ కుటుంబంలో విబేధాలు తప్పవు.ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది.ఇప్పుడు చంద్రబాబు, బాలయ్య కుటుంబాల్లో ఇటువంటి...
Read More..ప్రతీకా స్వేచ్చ ఎక్కువగా ఉండే దేశాల జాబితాలో ఒకప్పుడు ఇండియా టాప్ లో ఉండేది.జర్నలిస్ట్ పేపర్ లో ఒక వార్త రాస్తే అధికారుల నుంచి నాయకుల వరకు అందరూ భయపడే వారు.అలాగే వార్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.అదే సమయంలో జర్నలిస్ట్ లపై...
Read More..లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీని టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్న రాహుల్ గాంధీ, కొన్ని సందర్భాలలో శ్రుతిమించి చేస్తున్న విమర్శలు మళ్ళీ అతని మెడకి చుట్టుకుంటున్నాయి.ఆ మధ్య మోడీని చౌకీదార్ గా రాహుల్ గాంధీ విమర్శ చేసాడు.ఇప్పుడు బీజేపీ...
Read More..బీజేపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గత కొంత కాలంగా ఏపీ రాజకీయాలలో ఎక్కువగా ప్రచారంలో కనిపిస్తునన్నాడు.బీజేపీ పార్టీ వాయిస్ ని మీడియాలో వినిపిస్తూ, అలాగే ఏపీలో ఆ పార్టీపై జరుగుతున్నా దుష్ప్రచారం అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు...
Read More..పోలింగ్ పూర్తయినా ఎన్నికల ఫలితాల కోసం ఇంతకాలం వెయిట్ చేయడం బహుశా దేశ ఎన్నికల చరిత్రలో ఇది రెండో సారెమో.ఏపీలో ఫలితాల ప్రకటన వచ్చే మే 23 వ తేదీ కోసం అంతా ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.స్పష్టంగా ఎవరికీ విజయం...
Read More..ఏపీలో ఎన్నికలు ముగిసిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కొంచెం రిలీఫ్ అయ్యాడు.ఈవీఎం లలో అవకతవకలు జరిగాయి అంటూ హడావుడి చేసిన బాబు ఆ తరువాత బీజేపీని టార్గెట్ చేసుకుంటూ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయాడు.మొన్నటివరకు ఏపీలో వైసీపీ ‘నిన్ను నమ్మం బాబు’,...
Read More..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టాడు.తన రాజకీయం అంతా రాజకీయాల కోసం కాదని, ప్రజలకోసం అంటూ పవన్ చెప్పుకొచ్చాడు.ఆ తరువాత సీఎం అవుతా ఏపీ రాజకీయలను మలుపు తిప్పుతా అంటూ పవన్ గట్టిగా ప్రసంగాలు...
Read More..ఏపీలో ఎన్నికల హడావిడి అంతా అయిపొయింది.ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని ఈ సారి టీడీపీ అధికారం చేజార్చుకోవడం తధ్యం అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తుంటే.టీడీపీ నేతలు సైతం ఇది నిజమే అన్నట్టుగా విషాద వదనాలతో మీడియాకి...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయిన.ఇంకా ప్రజలపై రాజకీయ నాయకులు పెత్తనం మాత్రం పోలేదు.మరోవైపు రాజకీయాలలో నేతలపై బెట్టింగ్ లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా ప్రధాన నాయకులు, కచ్చితంగా గెలుస్తారని అనుకున్న వారిపైనా, అంచనాలకి అందని నేతల మీద బెట్టింగ్ ముఠాలు జోరుగా...
Read More..ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.బీజేపీ పార్టీకి, రాహుల్ గాంధీ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ప్రధాని మోడీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ ఐదేళ్ళ కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు, దేశంలో శాంతిభద్రతలు, అలాగే హిందువుల ముసుగులో జరిగిన దాడులని...
Read More..రాజకీయాలలో ఎప్పటికప్పుడు కండువాలు మార్చేసే నాయకులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు.వారి అవసరాల కోసం పార్టీ కండువా మార్చేసి కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆ పార్టీలో చేరానని, నియోజక వర్గ అభివృద్ధి కోసమే చేరా అని, అలాగే తమ ప్రాంతంలో...
Read More..తమిళనాడు రాజకీయాలలో డబ్బు ప్రవాహం ఎ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా వెల్లూరు నియోజకవర్గంలో లోక్ సభ ఎన్నికలని కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది.భారీగా డబ్బు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల సందర్భంగా...
Read More..ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమ గెలుపుపై బయటికి మాటలు చెబుతున్న లోపల మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఏపీలో ప్రజలు ఓట్లు ఎ ప్రాతిపాదిక మీద వేసారు.ఓటింగ్ ఈ...
Read More..దేశ రాజకీయాలలో ఇప్పుడు అత్యంత తెలివైన, సమర్ధవంతమైన రాజకీయ నాయకుడు అంటే కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి చెప్పాలి.విపక్షాల విమర్శలని సైతం తనకి అనుకూలంగా మార్చుకొని ఎన్నికలలో లబ్ది పొందడం మోడీకి మాత్రమే సాధ్యం అవుతుంది.ఇక ప్రభుత్వ పరంగా దేశ...
Read More..ఎట్టకేలకు ఏపీలో ఎన్నికల తంతు విజయవంతంగా ముగిసింది.ఈవీఎం లోపాలు, ఢిల్లీ లో ధర్నాలు, పోలింగ్ బూత్ ల దగ్గర గలాటా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యేలే ఎదురయినా పోలింగ్ ఘట్టం మాత్రం ముగిసిపోయింది.ఇక మే 23 వ తేదీన ఫలితాల...
Read More..తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పైకి మేడిపండులా కనిపిస్తున్నా లోపల మాత్రం ఎన్నో ఎన్నెన్నో అంతర్యుద్ధాలు ఆ పార్టీలో చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా ఆ పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.ఈ గ్రూపు తగాదాలు ముదిరి ఎక్కడికి దారితీస్తోయో...
Read More..ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కాని ఆ పార్టీలో కీలక నాయకులుగా చెప్పుకుంటున్న వారందరికి ఈ ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవనే సంకేతాలు మాత్రం వస్తున్నాయి.ఏపీలో కొన్ని కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో తెలియక అన్ని అన్ని...
Read More..వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎన్నికల తర్వాత కూడా తమ మాటల దాడిలో ఎ మాత్రం మార్పు లేకుండా అదే పనిగా అందరి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులని లక్ష్యంగా చేసుకొని మాటల దాడి...
Read More..ఎన్నికల సంఘం చరిత్రలో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తూ ఒక నియోజక వర్గం ఎలక్షన్ ని పూర్తిగా రద్దు చేయడం ఇప్పటి వరకు జరగలేదు.అయితే ఈ సార్వత్రిక ఎన్నికలలో అన్ని పార్టీలు ప్రజలని ప్రలోభాలకి గురి చేసి లబ్ది పొందాలని ఎంతగా...
Read More..కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది.ఇక కర్ణాటక సిఎం కుమారస్వామి తన కొడుకుని ఎలా అయిన ఎంపీ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు.అందుకు తన కొడుకు నిఖిల్ ని మాండ్యా నియోజకవర్గంలో సుమలత మీద పోటీకి దించాడు.అయితే ఆ నియోజకవర్గంలో...
Read More..ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలలో అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు మినహా చాలా చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.ఇక ఈ ఎన్నికలలో వైసీపీ, టీడీపీ పార్టీలు చాలా చోట్ల అక్రమాలకి తెరతీసినట్లు ఆరోపణలు వచ్చాయి.అలాగే...
Read More..ఎన్నికల్లో ప్రతీ చిన్న అంశమూ పెద్దగా రాజకీయ పార్టీలను భయపెడుతుంటాయి.పోలింగ్ అనంతరం ఓటర్ నాడి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి.అయితే ఓటర్ మాత్రం తాను ఎవరికి ఓటు వేసానో అన్న సంగతి చెప్పకుండా రాజకీయ పార్టీలను మరింత...
Read More..ఏపీలో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుంది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.ఏ పార్టీ అధికారం దక్కించుకున్న ఆయా పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మాత్రం కత్తిమీద సామే.ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ను మించిపోయేలా ఆయా పార్టీలు హామీలు...
Read More..బీజేపీ అయిదు సంవత్సరాల పాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి.అయితే వారి ఆధ్వర్యంలో జరిగిన రఫేల్ యుద్ద విమానాల ఒప్పందం మాత్రం మాయని మచ్చగా మిగిలి పోనుంది.దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేక ప్రచారంకు కాంగ్రెస్ రఫేల్ను ప్రముఖంగా వాడుకుంటుంది.మోడీ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు...
Read More..ఆలూ లేదు సులూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను గుర్తు చేసేలా ఇప్పుడు ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి.ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉంది.ఫలితాలు వస్తే కానీ ఏ పార్టీ ముందంజలో ఉంది ఏ పార్టీ...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి.ఇక ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మరో నెల రోజులలో క్లారిటీ వచ్చేస్తుంది.అయితే ఎన్నికల తర్వాత కూడా ప్రజల తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏపీలో రాజకీయ వేది తగ్గలేదనే చెప్పాలి.ముఖ్యంగా అధికార పార్టీ...
Read More..ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతటి రాజకీయ ఉద్దండుడు అయిన కావచ్చు.ప్రత్యర్ధి పార్టీలకి చెమటలు పట్టించి, ప్రజలని తమవైపు తిప్పుకునే నేర్పు ఉన్న వ్యక్తి కావచ్చు.కాని పక్క రాష్ట్రాలలో చంద్రబాబు ప్రచారం, మాటల గారడీ అసలు ఎంత వరకు...
Read More..ఉత్తరప్రదేశ్ రాంపూర నియోజకవర్గంలో మన తెలుగు నటి జయప్రద బీజేపీ పార్టీ తరుపున తరుపున పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.సమాజ్ వాది పార్టీ నుంచి ఆమె బయటకి వచ్చి అమిత్ షా నేతృత్వంలో బీజేపీ పార్టీ లో పని చేయడానికి...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఒకపట్టాన ఎవరికీ అర్ధం కాదు.కిందపడ్డ తనదే పై చేయి అన్నట్టుగా బాబు వ్యవహారశైలి ఉంటుంది.అందుకే రాజకీయంగా బాబు ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అనేది బాబు ని దగ్గరగా చూస్తున్నవారు చెప్పేమాట.ఇప్పడు ఆ విషయం...
Read More..ఎన్నికల తంతు ఏపీలో ముగిసిపోయింది.రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్న రేంజ్ లో ఫైటింగ్ చేసుకున్నా మొత్తానికి కథ అయితే ముగిసింది.కానీ ఆ తాలూకా ప్రకంపనలు మాత్రం ఇంకా పెరుగుతూ పోతున్నాయి.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ నాయకులు, కొన్ని...
Read More..ఏపీలో ఎన్నికల హడావుడి మొత్తం మొన్న 11 వ తేదీన ముగిసిపోయింది.ఎన్నికల ఫలితాలకు ఇంకా 40 రోజుల సమయం ఉంది.ఇప్పటి వరకు ప్రచారంలో మునిగి తేలిన నాయకులంతా రిలాక్స్ అయిపోతారని, ఏపీలో కొంతకాలం ప్రశాంత వాతావరణం ఉంటుందని అంతా భావించారు.కానీ ఎన్నికల...
Read More..ఏపీలో ఎన్నికల ప్రక్రియ అయిపొయింది.రిజల్స్ రావడమే తరువాయి.చంద్రబాబు ఈ ఎన్నికల విషయంలో రచ్చ రచ్చ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో సైలెంట్ గా తమపని తాము చేసుకుంటూ పరిస్థితులని గమనిస్తున్నారు.ఈ క్రమంలోనే...
Read More..ఏపీ లో జరిగిన ఎన్నికలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తధ్యమని, ఇప్పటికే పలు సర్వేలు ప్రకటించిన విషయం విధితమే.ఎన్నికల ముందు నుంచి కూడా జాతీయస్థాయి సర్వేలు...
Read More..ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయాయి.అధికార, ప్రతిపక్ష పార్టీలు బయటికి మేమే అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్న లోలోపల మాత్రం చాలా టెన్సన్ గా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.కాస్తో కూస్తో వైసీపీ కొంత నమ్మికంగా ఉన్నా అధికారం ఏర్పాటు చేసేంత బలం...
Read More..ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న ధీమాను కనబరిచిన జనసేన పార్టీ ప్రభావం అంతంతమాత్రమే అన్నట్టుగా పోలింగ్ అనంతరం తేలిపోయింది.ఆ పార్టీకి 30 – 40 సీట్లు వస్తాయన్న సంగతి అలా ఉంచితే కనీసం 5 – 6 సీట్లు వస్తే గొప్పే...
Read More..ఏపీలో ఎన్నికల తంతు కాస్త విజయవంతంగా ముగిసింది.అక్కడక్కడా చెదురుమదురు సంఘటనల మినహా అంతా ప్రశాంతంగానే జరిగిందనే చెప్పుకోవాలి.ఎన్నికల తంతు ముగిసినా ఫలితాల కోసం వచ్చే నెల 23 వ తేదీ వరకు నిరీక్షించడం మాత్రం అటు అభ్యర్థులకు, ఇటు సాధారణ జనాలకు...
Read More..దేశ రాజకీయాలలో ఊహించని సంచలనం జరగనుందా అంటే అవుననే మాట ఇప్పుడు రాజకీయాలలో వినిపిస్తుంది.కాంగ్రెస్ పార్టీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న నెహ్రు ఫ్యామిలీలోకి రాహుల్ గాంధీతో పాటు భవిష్యత్తు వారసురాలిగా, నాయనమ్మ ఇందిరా పోలికలతో ఉన్న ప్రియాంకా గాంధీ కూడా ఎంట్రీ ఇచ్చేసారు.ఆమె...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంకం ముగిసిపోయింది.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 77 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఏపీ చరిత్రలో మొదటిసారి అని తెలుస్తుంది.ఇది ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పడం వలనే...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి.ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని తమ తీర్పుని చెప్పేశారు.అయితే ఆ తీర్పు ఫలితం ఎలా ఉంటుంది.ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనే విషయాలపై పూర్తిగా తెలియడానికి మరో నెల రోజులు వేచి చూడాలి.అయితే ఈ లోపే...
Read More..ఏపీలో ఎన్నికల్లో పెద్దఎత్తున మహిళలు , వృద్దులు ఓటు వేసేందుకు క్యూ కట్టారు.ఎప్పుడూ లేనంత స్థాయిలో పోలింగ్ శాతం ఏపీలో బాగా పెరిగింది.సుమారు ఎనభై శాతం పైగా ఓటింగ్ నమోదయ్యింది.ఇదే సమయంలో తెలంగాణ లోక్ సభ ఎన్నికలల్లో ఓటింగ్ శాతం బాగా...
Read More..ఎన్నికల ప్రచారం లో ఆవేశంగా మాట్లాడడం, అనంతరం సరదా సరదాగా అందరితోనూ కలుపుగోలుగా ఉండడం పవన్ స్టైల్.ఏపీలో అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ ఈ ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే ధీమాతోనే...
Read More..ఎన్నికలన్నాక ఒక పార్టీ మీద మరో పార్టీ విమర్శలు చేయడం మాములే.ఒక పార్టీకి చెందిన వారు ఇంకో పార్టీలో ఉన్న వారి మీద తిట్ల పురాణం మొదలుపెట్టడం సర్వ సాధారణమే.కానీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వారంతా ఎన్నికల అనంతరం మామూలుగానే మాట్లాడేసుకుంటూ...
Read More..హోరా హోరీగా సాగిన ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.నువ్వా నేనా అనే రేంజ్ లో జరిగిన ఈ ఎన్నికల పందెంలో వైసీపీకే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టు ఇప్పటికే అనేక సర్వేలు స్పష్టంగా తేల్చేశాయి.దీంతో వైసీపీ రాజకీయ వ్యూహకర్త...
Read More..ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది.గెలుపు మాదంటే మాదంటూ ఎంతో ధీమాతో ఉన్నారు ఆయా పార్టీల నేతలు, అధినేతలు.అయితే ఈ మధ్యలోనే బెట్టింగ్ రాయుళ్ళ హడావిడి మొదలయ్యింది.ఎన్నికల ప్రక్రియ ముగియడంతో బెట్టింగ్ బాబు లు రంగంలోకి దిగారు.తెలిసిన వాళ్లందరికీ టచ్ లోకి వెళ్తూ...
Read More..ఏపీలో ఎన్నికలు అయిపోయాయి.పోటెత్తిన జనం భారీ స్థాయిలో ఓట్లేశారు.విశ్లేషకులు అందరూ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం , జగన్ సీఎం అవ్వడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు.మరో 43 రోజుల్లో జనం నొక్కిన మీటకి రిజల్స్ కూడా రానున్నాయి.మే 23...
Read More..ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే దేశంలో ఎవరిని అడిగిన ఒకటే మాట చెబుతారు.రాజకీయ ఉద్దండుడు.రాజకీయాలలో ఓనమాలు నుంచి చివరి అక్షరం వరకు ప్రతిది తెలిసిన వ్యక్తి.అతని ఎత్తులు, పై ఎత్తులు అందుకోవడం, తెలుసుకోవడం ఎవరికి అంత ఈజీ కాదు.తన...
Read More..ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిపోయింది.ఫలితం రావడానికి మరో నెల రోజులు పడుతుంది.ఇక ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.అదే సమయంలో ఎవరికీ వారు తాము గెలుస్తామంటే, తాము గెలుస్తాం అంటూ కబుర్లు...
Read More..ఏపీలో ఎన్నడూ లేనంతగా ఓటర్లలో చైతన్యం కలిగింది.కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అని వేచి చూసిన ఎన్నికలు రావడం, ఓటు హక్కుని ఓటరు వినియోగించుకోవడం, భారీ స్థాయిలో ఓట్లు పోలవ్వడం, ఎండని సైతం లెక్క చేయకుండా గంటల కొద్దీ క్యూలలో నుంచుని తమ...
Read More..ఏపీలో లో భారీ అంచనాల మధ్య ఎన్నికల్లోకి దిగిన పవన్ కళ్యాణ్ గట్టెక్కినట్టేనా.?? పవన్ ని ప్రజలు ఆదరించారా, లేక తమ ఓటు తో తిరస్కరించారా.?? అనేటువంటి అనుమానాలు అందరిలో ఉత్పన్నమవుతున్నాయి.2014లోనే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ , అప్పటి ఎన్నికల్లో...
Read More..పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఈ ఎన్నికలలో ఎంత వరకు ప్రభావం చూపించింది.అసలు రాజకీయాలలో సరికొత్త మార్పు రావాలని, కుటుంబ పాలన నుంచి ప్రజలు బయటకి రావాలని, అలాగే చెదలు పట్టిన రాజకీయ వ్యవస్థ నుంచి ప్రజలు బయటకి వచ్చి కొత్త రక్తంకి...
Read More..ఏపీ రాజకీయాలలో మూడు పార్టీల రసవత్తర పోరు తర్వాత ప్రజలు తమ ఓటు హక్కుని భారీగా వినియోగించుకున్నారు.ఏపీ రాజకీయాలలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ప్రజలు అధిక సంఖ్యలో తమ ఓటు వేయడం కోసం ప్రాధాన్యత ఇచ్చారు.కొన్ని జిల్లాలో పోలింగ్...
Read More..ఏపీలో గత నెల రోజులుగా జరుగుతున్నా ఎన్నికల పోరుకి ముగింపు వచ్చింది.ఫలితం ఇంకా తెలియకపోయినా, ఈ సారి ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగిన పోలింగ్ శాతం రాష్ట్ర రాజకీయాలలో అధికారంలోకి ఎవరు రావాలి అనే అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసారు.అయితే...
Read More..తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకి ముగిసింది.మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో నాలుగు గంటలకే పోలింగ్ ముగించిన ఎన్నికల సంఘం.మిగిలిన చోట్ల మాత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చింది.ఇక ఐదు...
Read More..ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్నికలు రానే వచ్చేశాయి.ఉదయం 7 గంటలకి మొదలైన పోలింగ్ నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది.ఎండవేడిమి సైతం తట్టుకుని ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.అయితే ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు.ఎవరిని సీఎం ఫీటం...
Read More..ఎన్నికలు అంటేనే ఏపీలో శాంతిభద్రతల సమస్య ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పుడు అక్కడి ప్రజలని ప్రశాంతంగా ఉంచవు.దీంతో ఏపీ ఎన్నికలపై ఎన్నికల సంఘం ప్రత్యేక ద్రుష్టి పెట్టి పారా మిలటరీ దళాలని కూడా రంగంలోకి దించుతుంది.ఇదిలా ఉంటే తాజాగా...
Read More..ఒకప్పుడు ఎన్నికలలో పోలింగ్ అంటే బ్యాలెట్ బాక్స్ లు మాత్రమే ఉండేవి.అయితే బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎక్కువగా రిగ్గింగ్ జరుగుతున్నాయని విమర్శలు వచ్చిన నేపధ్యంలో టెక్నాలజీ ఉపయోగించుకొని కొత్తగా ఈవీఎం యంత్రాలని ఇండియన్ ఎలక్షన్ కమిషన్ న్దుబాతులోకి తీసుకొచ్చింది.అయితే ఈ...
Read More..రాజకీయ పార్టీలన్నాక ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి.నాయకుడనే వాడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కుంటూ పార్టీ క్యాడర్లో ధైర్యం నింపాలి.లేని ధైర్యాన్ని కూడా తెచ్చుకుని చిరునవ్వులు నవ్వుతూ ఎన్నికల్లో మనదే గెలుపు అన్నట్టుగా బిల్డప్ ఇవ్వాలి.కానీ ఏపీ అధికార...
Read More..తాజాగా ఏపీలో ఎన్నికల హడావిడి జోరందుకుంది.తెలుగు రాష్ట్రాలలో, పలు చోట్ల ఎన్నికలలో తమ ఓటు హక్కుని వినియోగించుకోవాడానికి, పోలింగ్ కేంద్రాల వైపు బారులు తీరారు.అయితే ఈ ఎన్నికలలో ఓటింగ్ యంత్రాల పనితీరుపై పలు చోట్ల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఏపీలో సుమారు...
Read More..గత కొంత కాలంగా ఏపీ లో వరుస వరుసగా ఐటీ దాడులు జరుగుతుండడం సంచలనం రేపుతోంది.ఒక పక్క అంతా ఎన్నికల హడావుడిలో నిమగ్నమై ఉంటే మరో పక్క కొంతమంది నాయకులే టార్గెట్ గా చేసుకుని ఐటీ రైడ్స్ జరగడం అనుమానాలు రేకెత్తిస్తోంది.ఎన్నికలకు...
Read More..రాజకీయ పార్టీలు విస్తృత ఎన్నికల ప్రచారం తర్వాత ప్రజా తీర్పుకి సమయం వచ్చేసింది.తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది.ఏపీ, తెలంగాణతోపాటు 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ నియోజకవర్గాలలో పోలింగ్ కి రంగం సిద్ధం అయ్యింది...
Read More..అల్లు అర్జున్ తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తాయి.తాజాగా అల్లు అర్జున్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవడం జరిగింది.జనసేన చివరి రోజు ప్రచారంలో భాగంగా రాజమండ్రి సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది.పవన్ కళ్యాణ్ ఆ ప్రచారంలో పాల్గొన్నాడు.ప్రచారంకు చివరి రోజు...
Read More..తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్దిని వివరిస్తూ చాలా యాడ్స్ వచ్చాయి.గత నెల రోజులుగా టీవీల్లో మారు మ్రోగి పోయాయి.తెలుగు దేశం పార్టీ యాడ్స్ ఆ పార్టీపై జనాల్లో ఆసక్తి కలిగేలా చేసిందే టాక్ కూడా...
Read More..రాజకీయాలు ఎప్పుడూ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి.నాయకులుగా ఎదగాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా అంతా డబ్బు మహిమే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపు తమ ఖాతాలో వేసుకోవాలంటే ఎంత ఖర్చుపెట్టగలరు ? ఓటర్లకు ఎంత డబ్బు పంచగలరు అనే...
Read More..ఏపీలో ఎన్నికల సమరానికి ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది.అన్ని ప్రధాన పార్టీల అధినేతలు చివరి రోజు సైతం ప్రజలని తమవైపుకి తిప్పుకునేలా చేయని వ్యాఖ్యలు లేవు, ఇవ్వని వాగ్దానాలు లేవు.అయితే అధినేతలు తమ తమ అభ్యర్ధులని పరిచయం చేస్తూ బహిరంగ...
Read More..ఎన్నికల వచ్చాయంటే చాలు హామీల వర్షంలో ప్రజలందరూ తడిసి ముద్దయి పోతారు ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ నేతలు రేపు ఏదో చేస్తారని మాకు ఏదో ఇచ్చేస్తారనే ఊహల్లో విహరిస్తుంటారు.అయితే ఇదంతా గతం గత ఐదేళ్ల పాలనకు ముందు చంద్రబాబు ఇచ్చిన...
Read More..ఏపీ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఈ సారి ప్రత్యేక ద్రుష్టి సారించింది.అధికార పార్టీని కొంత మంది ప్రభుత్వం అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందుతుందని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేసి, ఎన్నికల సంఘంకి ఫిర్యాదు...
Read More..ఏపీలో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన.ఈ మూడు పార్టీలకి ప్రస్తుతం జరిగే సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి.ఈ ఎన్నికలలో గెలుపు ఓటములు పార్టీల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అంటే కాస్తా ఆలోచించాల్సిన విషయమే అయిన అదే వాస్తవం.ఈ ఎన్నికలలో పార్టీ...
Read More..ఏపీ రాజకీయాలలో నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది.రాజకీయ పార్టీలు అన్ని ఇంటికి పరిమితం అయిపోయాయి.అయితే ఏపీ రాజకీయాలలో ఇన్ని రోజులు జరిగిన ప్రచారం అంతా ఒక ఎత్తైతే.ఈ ఒక్క రోజు జరిగేది మరో ఎత్తుగా ఉంటుంది.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రాలో...
Read More..మెగా బ్రదర్ నాగబాబు తనను మోసం చేశాడని, చివరి నిమిషంలో నరేష్ ప్యానల్కు మద్దతు ఇవ్వడం వల్ల నేను ఓడిపోయాను అంటూ శివాజీ రాజా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.తాను ఓడిపోవడానికి ప్రధాన కారణం అయిన నాగబాబును ఖచ్చితంగా వదిలి పెట్టను,...
Read More..మెగా హీరోలు జనసేన పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అంతా భావించారు.కాని నాగబాబు కోసం ఆయన కొడుకు వరుణ్ తేజ్ మినహా మరెవ్వరు కూడా రోడ్డు ఎక్కలేదు.జనసేనకు మద్దతు తెలుపుతూ అల్లు అర్జున్, రామ్ చరణ్, కళ్యాణ్ దేవ్లు సోషల్...
Read More..ఏపీలో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంతో ఏపీ మొత్తం హోరెత్తతోంది.మొదటి విడత లో జరగబోతున్న ఈ ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి రేగుతోంది.ఇప్పటివరకు సందుల్లో కూడా ఆటోలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీలు తాము అధికారంలోకి వేస్తే ఏమేమి చేయబోతున్నాము అనే విషయాలను...
Read More..పవన్ కళ్యాణ్ ఈ పెరు చెప్పగానే ఏ ఆడియో ఫంక్షన్ అయిన సినిమాలో చిన్న బిట్ లో అయిన ప్రేక్షకులు ఊగిపోవాల్సిందే.పవన్ కళ్యాణ్ కి అభిమానిని అని స్టేజి పైన , ఇంటర్వ్యూ లలో చాలా మంది చెప్పుకున్నారు.అయితే పవన్ అభిమానులు...
Read More..అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న నందమూరి బాలకృష్ణ వ్యవహారశైలి తరచూ వివాదాస్పదం అవుతోంది.రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సహనం, కలుపుగోరుతనం ఉండాలి.అవి ఉంటేనే రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించవచ్చు.కానీ బాలయ్య విషయంలో కనీసం...
Read More..ఏపీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఇలా అనేక పార్టీలు తలపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే అన్నట్టుగా ఉంది.ఈ రెండు పార్టీల అభ్యర్థుల గెలుపోటముల మీద అనేక సర్వేలు బయటకి వస్తున్నాయి.ఒక సర్వే...
Read More..ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో ఆయా పార్టీల అధినేతల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఎంతో ఆసక్తి నెలకొంది.ఏపీలో అధికారాన్ని చేపట్టేది బాబా, లేక జగనా అనే ప్రశ్నకు కెసిఆర్ మాత్రం చటుక్కున...
Read More..ఎన్నికల్లో ధన ప్రవాహం ఏరులై పారుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఎక్కడ ఎన్నికలు జరిగినా అదే తంతు.కానీ అబ్బే మేము ఎన్నికల నియమావళి ప్రకారమే ఖర్చు చేశాము అని చెప్పుకుంటారు తప్పుడు లెక్కలు చూపిస్తారు.కానీ కొన్ని కొన్ని పార్టీలు మాత్రం తాము ఎంతో...
Read More..ఏపీలో మరో రెండు రోజులలో ప్రజలు ఓటింగ్ కి రెడీ అయిపోతున్నారు.ఇక ఎన్నికల ముందు ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు తన ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇక నేటితో ప్రచారానికి కూడా ముగింపు పడే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఎన్నికల ముందు జాతీయ మీడియా...
Read More..ఏపీ ఎన్నికల ప్రచార జోరు ఈ రోజుతో ముగియనుంది.ఇక ప్రజలు కూడా ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలో అనే విషయంపై ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసారు.మరో వైపు ఓటర్స్ ని ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు కోట్ల రూపాయిలు నల్లదనం ఖర్చు...
Read More..లోక్ సభ ఎన్నికలలో భాగంగా అధికార పార్టీ బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోని ఈ రోజు విడుదల చేసింది.ఇక ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసిన బీజేపీ పార్టీ అధిష్టానం కొన్ని కీలక అంశాలని కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో...
Read More..మరో రెండు రోజులలో ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఇక ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ మాటల గారడీతో ప్రజలని మాయ చేసే ప్రయత్నం చేసాయి.అయితే ఇక తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగింపు దశకి వచ్చింది.ఇక ఏపీలో...
Read More..జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారి మరో మూడు రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత తీవ్రంగా ఉన్నా, డీ హైడ్రేషన్ దెబ్బతో తీవ్ర...
Read More..ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీల వర్షం చూస్తుంటే ప్రజలు ఓటేస్తే చాలు అన్నం మేమే వండి మేమే వడ్డిస్తాం అన్నట్టుగా నాయకుల హామీలు ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో అసలు నాయకులు ప్రకటిస్తున్న హామీలు ఎంతవరకు అమలు సాధ్యం అనే ప్రశ్న కూడా...
Read More..ఏపీలో ఎన్నికల తంతు నువ్వా నేనా అన్న రేంజ్ లో జరుగుతోంది.ఇక పోలింగ్ తేదీ కూడా దగ్గరకు వచ్చేస్తుండడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ మొదలయ్యింది.ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా తమ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే విషయంలో ఎవరికి వారు ఎప్పటికప్పుడు...
Read More..తిక్కరేగితే నా మాట నేనే వినను ఇది సినిమాలో డైలాగ్ అనుకుంటున్నారా.ఇంచుమించు అలాంటిదే ఇప్పుడు ఈ డైలాగ్ కి స్టైల్ స్టార్ అల్లూ అర్జున్ న్యాయం చేయాలని అనుకుంటున్నాడట.అందుకు తగ్గట్టుగానే సర్వం సిద్దం చెసుకున్నట్లుగా తెలుస్తోంది.ఏంటి అర్థం కాలేదా అదేనండి వైసీపీ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే వేరొక పార్టీలో విలీనం చేసేస్తారా.?? ఎన్నికల తరువాతా ఈ ప్రక్రియ ఉంటుందా.?? ఇది నిజమా.?? ఇలా ఎన్నో ఎన్నెన్నో సందేహాలు ఇప్పుడు ఎపీలోని జనసేన వర్గాలలో, కార్యకర్తలు, అభిమానుల...
Read More..బాలకృష్ణ అంటే ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన అందరికి ఒకటే భయం పట్టుకుంది.ఏపీలో బాలకృష్ణని విపరీతంగా అభిమానించే వారు ఉన్నారు.అయితే వారంతా బాలకృష్ణ తమ ప్రాంతానికి వచ్చాడు కదా అని ఆశతో వెళ్లి అతనితో కరచాలనం చేయడానికి సాహసిస్తే అతని చేతిలో...
Read More..ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ చతురత తెలియనిది కాదు.అతని వ్యూహాల ముందు ఎవరైనా తల దించాల్సిందే, ఓటమిని ఒప్పుకోవాల్సిందే .కుటిల రాజకీయ నీతి తెలిసిన రాజకీయ మేధావి కాబట్టి ఏపీ రాజకీయాలలో ఎవరికి సాధ్యం కాని ఫీట్...
Read More..లోక్ సభ ఎన్నికలలో ఈ సారి ఎలా అయిన అధికారంలోకి రావాలని ప్రధాని కావాలని ఆశపడుతున్న రాహుల్ గాంధీ, మరో వైపు మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తామ సత్తా చాటాలని మోడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ రాజకీయ క్షేత్రంలో...
Read More..రాజకీయాలలో పార్టీలు మారగానే ఎలాంటి వారైనా శత్రువులుగా మారిపోతారు.రాజకీయ లక్ష్యాల కోసం అనవసరమైన విమర్శలతో బురద జల్లుకోవడానికి రెడీ అయిపోతారు.ఇక ఏపీ రాజకీయాలలో అయితే ఇది ఎప్పుడు జరిగేదే.ఒకరి మీద విమర్శించడానికి సరైనా కారణాలు లేకపోతే వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా ఆ పార్టీకి కాంచోకోటలా ఉంటుందని అంతా భావించారు.జనసేన ప్రభావం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంతా భావించారు.ఆ ప్రభావం అలా ఉండాలనే పవన్ కూడా భీమవరం నుంచి...
Read More..దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడిలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి.ఇక ఈ ఎన్నికలలో ధన ప్రవాహం భారీగా ఉండబోతుంది అని ఇప్పటికే రాజకీయ మేధావులు స్పష్టం చేసారు.ఈ రాజకీయలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వేల కోట్ల రూపాయిలు ప్రజలపై ఖర్చు...
Read More..ఎన్నికల ముందు ఏపీపై జరుగుతున్న కుట్రల గురించి నటుడు శివాజీ మళ్ళీ మీడియా ముందుకి వచ్చాడు.ఇక మీడియా సమావేశంలో తెలుగు దేశం పార్టీ ఈ ఐదేళ్ళ కాలంలో అభివృద్ధి జరిగిందని, అలాగే పోలవరం నిర్మాణం కూడా జరుగుతుందని, ఇక 40 వరకు...
Read More..ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేయడం సహజం.తమ పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తీవ్రంగా తలపడుతున్నాయి.ఎన్నికల్లో ఎలా అయినా విజయం సాధించాలనే ఆలోచనతో మైండ్...
Read More..తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ప్రభావం ఎప్పుడు తక్కువగానే ఉంటుంది.ఇక్కడ అయితే కాంగ్రెస్, లేదంటే ప్రాంతీయ పార్టీల హవా మొదటి నుంచి ఉంది.కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు తెలుగు రాష్ట్రాలలో ఉంది.కాని బీజేపీ పార్టీ మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలలో...
Read More..ఎన్నికలు ఎప్పుడు జరిగిన జాతీయ మీడియా సంస్థల నుంచి, స్థానికంగా ఉన్న కొంత మంది సేఫాలజిస్ట్ లు ఎన్నికల సర్వేలు అంటూ ఏవేవో లెక్కలు చూపిస్తూ ఉంటారు.ఇలా బయటకి వచ్చిన సర్వేలలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు పొందినట్లు ఉంటే ఆ...
Read More..ఎన్నికల ప్రచార అంకం చివరి దశకి చేరుకుంటుంది.ప్రధాన పార్టీలు వరుస సభలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ముఖ్యంగా టీడీపీ, వైసీపీ పార్టీలు ఎన్న్నికల ప్రచారంలో చురుకుగా తమ ప్రచారం నిర్వహిస్తున్నాయి.అధినేతలు ఒకే రోజు నాలుగు వరుస సభలతో ఎన్నికల ప్రచార జోరు పెంచారు.ఇక...
Read More..ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ ఇన్ని రోజులు తమ ఇద్దరి మధ్యనే పోటీ ఉండబోతుంది అని భావించాయి.అయితే ఇప్పుడు జనసేన కూడా రేస్ లోకి వచ్చి తాను కూడా ప్రధాన ప్రత్యర్ధి...
Read More..ఏపీ రాజకీయాలలో ప్రత్యేక హోదా పోరాట సమితి అంటూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతుందని, అలాగే చంద్రబాబుకూడా అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలని మోసం చేస్తున్నారని మొదట్లో విమర్శలు చేసి, తరువాత ఊహించని విధంగా తెలుగు దేశం...
Read More..ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలన్నీ ఎవరికీ వారు వ్యూహ, ప్రతి వ్యూహాలతో దూసుకుపోతున్నారు.ఈ సారి ఎలా అయిన అధికారంలోకి రావడం ద్వారా సత్తా చాటాలని వైసీపీ అధినేత జగన్ లక్ష్యంతో ఉన్నాడు.అయితే రాజకీయాలలో ఆరితేరిపోయిన చంద్రబాబుని ఎదుర్కొని నిలబడటం అంటే కచ్చితంగా...
Read More..ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలు అన్ని కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలని ఉగాది సందర్భంగా ఈ రోజు విడుదల చేసాయి.ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసారు.ఇందులో సంక్షేమ పథకాలు అమలుతో పాటు, రైతులకి సంక్షేమానికి...
Read More..జనసేన పార్టీ తరపున నాగబాబు నరసాపురం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.అన్న నాగబాబు గెలుపు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.తన అన్నను గెలిపించుకోలేక పోయాడు అంటూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పవన్ కళ్యాణ్...
Read More..ఏపీ రాకీయాల్లో వేలుపెడతామని ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి అనేక విమర్శలు చేస్తూ వచ్చింది.కానీ ఆ విమర్శల ఫలితంగా టీడీపీకి మైలేజ్ పెరిగి తమ ఆప్త మిత్రుడు జగన్ కు కీడు జరుగుతోందని భావించిన...
Read More..వైసీపీ అదిఎంత జగన్ లో చాలా మార్పు కనిపిస్తోంది.గత ఎన్నికల్లో కనిపించినాథ్ దూకుడు ఇప్పుడు కనిపించలేదు.2014 ఎన్నికల్లో మనమే తప్పక గెలుస్తాం అనే ధీమా జగన్ లో ఎక్కువ కనిపించింది.అదే ధీమాతో ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల మీద దుమ్మెత్తిపోయ్యడం, వీరావేశంగా ప్రసంగాలు...
Read More..ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రధాన పార్టీలు అన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇక మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతుంది.జనసేనాని పవన్ కళ్యాణ్ తన మాటల వాడి, వేడితో ఎన్నికలలో ప్రత్యర్ధి పార్టీలకి చెమటలు పట్టిస్తూ...
Read More..ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకులు తాము సంపాదించుకున్న నల్లదనం బయటకి తీస్తున్నారు.ఇక ఎన్నికలలో ప్రజల ఓట్లుని కొనడమే లక్ష్యం.రాజకీయ నాయకులు డబ్బు ప్రవాహానికి తెరతీసారు.ఇక దేశంలో ఎప్పుడూ లేనంత డబ్బు ఈ ఎన్నికల సమయంలోనే కనిపిస్తుంది.ఇక ప్రజలు కూడా...
Read More..ఎన్నికల మేనిఫెస్టో అంటే ఏపీ రాజకీయాలలో ప్రజలకి, పార్టీ తరుపున కచ్చితంగా చేస్తాం అని ఇస్తున్న హామీలు అనే భావన ఇప్పుడు పూర్తిగా పోయింది.మేనిఫెస్టో అంటే కేవలం ఎన్నికల సమయంలో ప్రజలని ఆకర్షించడానికి వారి ఓటు బ్యాంకుని సొంతం చేసుకోవడానికి వేసే...
Read More..ఏపీలో ఎన్నికల పోరు జోరుగా సాగుతుంది.ప్రధాన పార్టీలు అన్ని ఒకరి మీద వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికల రణరంగంలో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.ఏ చిన్న అవకాశం వచ్చిన ప్రత్యర్ధి పార్టీలని ఇరుకున పెట్టి లబ్ది పొందే ప్రయత్నం మూడు పార్టీలు చేస్తున్నాయి.ఇక...
Read More..ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా తన సత్తా చూపించుకునే ప్రయత్నంలో ఉంది.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజల నుంచి ఎంత వరకు మద్దతు లభిస్తుంది అనేది మరో పది రోజుల్లో తేలిపోతుంది.అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న...
Read More..ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాలని దీటుగా ఎదుర్కొంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు.అయితే జనసేన కారణంగా తమ విజయావకాశాలు దెబ్బ తుంటున్నాయని భావించిన వైసీపీ అతనిని ఎదుర్కోవడానికి నేరుగా సినిమా నటులని రంగంలోకి దించింది.పవన్ కళ్యాణ్ ని తాము టార్గెట్...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్లో జాయిన్ అయిన నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి హడావుడి చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటాను అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం, టీఆర్ఎస్ నాయకులను ఇష్టం వచ్చినట్లుగా...
Read More..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు తగ్గట్టుగా తెలంగాణాలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో క్లిన్ స్వీప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు.ఇలా జరిగితే మిగతా రాష్ట్రాల్లోనూ తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి జాతీయ రాజకీయాల్లో పాగా...
Read More..ఏపీ రాజకీయాల్లో కాళ్లు, వేళ్లు పెట్టేస్తానని కంగారు పెట్టించిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనసు ఇప్పుడు ఎందుకు మారిందో ఎవరికీ అంతు చిక్కడంలేదు.బాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అని కంగారు పెట్టించిన కేసీఆర్ ఇప్పుడు ఆ...
Read More..ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎత్తుగడలు కొంచెం గజిబిజిగా ఉన్నట్టే కనిపిస్తాయి.ప్రచారం లో రకరకాలుగా జనాలను ఆకట్టుకుని లబ్దిపొందేందుకు చూస్తుంటాయి.ఆ విధంగానే ఇప్పుడు వైసీపీ జనల దగ్గర ఓట్ల కోసం కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేస్తోంది.తాము అధికారం లోకి రాకపోతే రాష్ట్రము...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంత తెలివైన నాయకుడో రెండు రోజుల క్రిందట అందరికి మరో సారి తేటతెల్లం అయ్యింది.సరిగ్గా ఎన్నికలకి వారం రోజులు ఉందనగా రైతులకోసం విడుదల చేసిన రెండవ విడత మూడు వేల రూపాయల డబ్బులు బాబు కి...
Read More..ఏపీలో ఎన్నికలకి కేవలం ఐదంటే ఐదు రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో గెలుపు ఎవరిదీ అనే విషయంలో తీవ్ర ఉత్ఖంట నెలకొంది.ఎవరి అంచనాలు వారికి ఉంటాయి.ఒకపక్క జాతీయ స్థాయి సర్వేలు, ఏపీలో హల్చల్ చేస్తున్నాయి, మరో పక్క ఇంటిలిజెన్స్ సర్వే...
Read More..టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఎంత దారుణంగా అక్రమలాకి పాల్పడ్డారు, ఎ స్థాయిలో అవినీతి పెరిగిపోయింది అనే విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కాల్ మనీ రాకెట్ నుంచి, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా వరకు అన్నింట్లో అధికార పార్టీ...
Read More..రాజకీయాలలో ప్రత్యర్ధి పార్టీలు ఒకరి మీద ఒకరు ఎలాంటి విమర్శలైన చేసుకోవడానికి వెనుకాడరు.అలాగే ఎలాంటి కుట్రలకైన సిద్ధం అయిపోతారు.ప్రత్యర్ధి పార్టీలని నాశనం చేయడం లేదంటే, ప్రత్యర్ధి రాజకీయ నేతలని ఓడించడమే లక్ష్యంగా నీచమైన పనులకి కూడా సిద్ధమై వారిపై ప్రజలలో ఉన్న...
Read More..ఏపీ రాజకీయాలలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో చరిష్మాని సొంతం చేసుకొని రాజకీయాలలో కొంత కాలం పాటు క్రియాశీలకంగా ఉండి ఎన్నికల తర్వాత తప్పని పరిస్థితిలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా...
Read More..ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో దూసుకుపోతూ ఉంటే, ఇక ఆ పార్టీ నేతలు మాత్రం చంద్రబాబు ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా చంద్రబాబు భావమరిది హీరో బాలకృష్ణ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో మాటిమాటికి...
Read More..ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే తాము ఏమి చేస్తాం ? అనేది ముందుగానే మ్యానిఫెస్టో గా రూపందించి బయటకి విడుదల చేస్తుంటాయి.ఎన్నికల్లో పార్టీలు గెలవడానికి పార్టీలకు మ్యానిఫెస్టో అనేది చాలా కీలకం.ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి.ప్రధాన...
Read More..తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ మధ్య చీకటి ఒప్పందం ఉంది.ఆ ఇరు పార్టీల అధినేతల మధ్య రహస్య ఒప్పందం జరిగింది.అందుకే పవన్ టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైసీపీ మీద మాత్రమే విమర్శలు చేస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న సంగతి...
Read More..ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్టు సంకేతాలు వస్తుండడంతో ఆ పార్టీలో కొంచెం జోరు తగ్గినట్టు కనిపిస్తోంది.ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉన్నట్టు అర్ధం చేసుకున్న కొంతమంది నాయకులు ముందుగానే తట్టా బుట్టా సర్దేసుకునే పనిలో పడ్డట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.దీనికి తోడు జాతీయ...
Read More..ఎన్నికలు తంతు మొదలవ్వబోతుంది అంటే చాలు సర్వేల పేరుతో హడావుడి మొదలయిపోతుంది.ఫలానా పార్టీ అధికారంలోకి రాబోతోంది.ఫలానా చోట ఈ పార్టీ అభ్యర్ధే గెలుస్తాడు.మెజార్టీ ఇంత వస్తుంది.ఈ పార్టీ అధికారం లోకి రాబోతోంది.ఇలా అనేక అంశాలతో ఫలితాలను ముందుగానే అంచనా వేసి విడుదల...
Read More..ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టిడిపికి మీద దెబ్బ తగులుతోంది.ఇప్పటికే పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ,ఎంపీలతో పాటు మరికొందరు నేతలు రాజీనామాలు చేయడం బాబుకు షాక్ ఇస్తే తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం అధినేత చంద్రబాబుకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.ఈ తరుణంలోనే...
Read More..40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కుని ఉండరు చంద్రబాబు నాయుడు.రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుంటూ వచ్చిన చంద్రబాబుకి ఈ 2019 ఎన్నికలు మాత్రం చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి.వయసు మీద పటడం ఒక కారణం అయితే, తన తరువాత...
Read More..ఎన్నికల నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలకి చెంది ఎలాంటి నేరాలు జరిగిన వాటిని ఏదో ఒక పార్టీకి ముడిపెట్టి ఆ పార్టీని విభేదించే మీడియా విషప్రచారం చేస్తుంది.ఈ మధ్యకాలంలో జరుగుతున్నా చాలా సంఘటనలలో ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి.ఎక్కడో ఏదో జరిగితే దానిలో...
Read More..మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో సత్తా చాటాలని ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఎన్నికల ప్రచారంలో తమ వ్యూహాలకి పదును పెట్టి ముందుకి దూసుకుపోతున్నాయి.ఇక ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు తమ గెలుపుపై...
Read More..జనసేన పార్టీ తరుపున ఏపీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఏపీ ఎన్నికల ప్రచారంలో పెద్ద పీట వేసిన పవన్ కళ్యాణ్ ఆమెతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి...
Read More..ఎన్నికల ముందు ప్రభుత్వ సంబంధమైన ఎలాంటి దాడులు రాజకీయ నాయకుల మీద జరిగిన వాటి వెనుక ప్రత్యర్ధి పార్టీలు ఉన్నాయని, కావాలనే తమ ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నంలో ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేసి లబ్ది పొందే ప్రయత్నం...
Read More..టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తాజాగా వైసీపీ పార్టీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే.ఇక వైసీపీలో చేరిన తర్వాత మోహన్ బాబు, చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.ఇక గతంలో జరిగిన అన్ని విషయాలని బయటకి తీసుకొచ్చి మీడియా ముందు...
Read More..బీఎస్పీ అధినేత్రి మాయావతి తనని రాముడు,సర్ధార్ వల్లభాయ్ పటేల్ లతో పోల్చుకున్నారు.అంటే వారి విగ్రహాల తో లేండీ.పలు చోట్ల ఆమె విగ్రహాలు ఏర్పాటు చేయడం పై విమర్శలు రావడం తో ఆమె స్పందిస్తూ రాముడు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ల విగ్రహాలతో...
Read More..ఒకపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఎన్నికల ప్రచారం గురించి కాకుండా టీడీపీ నేతలు సినిమా విడుదల గురించే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు.ఇప్పుడు మీకు అర్ధమై ఉంటుంది ఆ చిత్రం ఏమిటో……అదే లక్ష్మీస్ ఎన్టీఆర్.ఈ చిత్రం విడుదల కాకముందే ఎన్నో...
Read More..నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఏపీ సి ఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.అలానే ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హైదరాబాద్ ని ఏవిధంగా అయితే...
Read More..వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు జిల్లా లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైకాపా అధినేత జగన్ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్ సభ కోసం చాలా మంది...
Read More..ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తన ఎన్నికల ప్రచారాన్ని పశ్చిమబెంగాల్లో నిర్వచించనున్నారు.పశ్చిమబెంగాల్లోని ఉత్తర భాగంలో వుండే సిలిగురి మరియు దక్షిణ కొలకత్తాలలో జరిగే బహిరంగ సభల్లో అయన పాల్గొంటారు. లెఫ్ట్ పార్టీలు అధికారంలో వున్న రోజుల నుండి బెంగాల్లో తన...
Read More..ఇటీవలే వైకాపాలో జాయిన్ అయిన మోహన్బాబు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు.గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడుపై ఏకథాటిగా విమర్శలు చేస్తున్న మోహన్బాబు తాజాగా మరో సంచలన విషయాన్ని బయట పెట్టాడు.ప్రస్తుతం నారా...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత మాయావతి లు కలిసి మీట్ ద ప్రెస్ పేరిట ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్నారు.ఇటీవల బీఎస్పీ పార్టీ తో జనసేన పార్టీ చేతులు కలిపిన...
Read More..ఇటీవల హోరా హోరీగా జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ప్యానల్కు మెగా బ్రదర్ నాగబాబు బాహాటంగానే మద్దతు పలికిన విషయం తెల్సిందే.నాగబాబు మద్దతుతో నరేష్ ప్యానల్ గెలుపొందింది.నాగబాబు మద్దతు కారణంగానే జీవిత రాజశేఖర్లకు మాలో కీలక పదవి దక్కింది.రాజశేఖర్ దంపతులకు మా...
Read More..ఎన్నికల సమయంలో ప్రతి అంశం ఎంతో కీలకమైంది.ప్రతి చిన్న కార్యకర్త పార్టీకి ఎంతో అవసరం.ఇక ఈ సమయంలో కుల సంఘాల నాయకుల మాట అయితే చెప్పనవసరం లేదు.మా చేతిలో అన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లు ఉన్నాయి అంటూ హడావుడి చేస్తూ...
Read More..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం పీఠం దక్కించుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు.ఏపీ మొత్తం తిరుగుతూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి వెళ్ళాడు.ఈ సమయంలో పవన్ కు...
Read More..ఏపీలో ఎన్నికల ప్రచారం రోజు రోజుకి వేడెక్కుతోంది.రాజకీయ ప్రత్యర్థులంతా ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అవుతున్నారు.ప్రజల్లోకి సులువుగా వెళ్లాలంటే ప్రత్యర్థులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితే కానీ వర్కవుట్ ఎవ్వడు అనే భావనలో నాయకులు ఉన్నారు.ఎన్నికల...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరికీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని , ఇద్దరు అధినేతలు ఈ ఎన్నికల్లో వేరు వేరుగా ఉన్నా ఎన్నికల అనంతరం కలిసిపోతారని మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చేలా పవన్...
Read More..ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవి తరుపున ఎన్నికల ప్రచారానికి రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు నాగబాబు, అల్లు అరవింద్ తో మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది.అయితే ఈ సారి జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ మళ్ళీ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి సిద్ధమై ప్రజల్లోకి వచ్చాడు.ఒక నటుడుగా కంటే ప్రజలకి దగ్గరుండి, సమస్యలపై స్పందించే ఆలోచన ఉన్న వ్యక్తిగా తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గత...
Read More..ఎన్నికల్లో రాజకీయ నాయకుల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో అదే రేంజ్ లో పందెం రాయుళ్ల హడావుడి కూడా ఉంటుంది.ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు అధికారంలోకి రాబోతున్నాడు ? ఏ నాయకుడి మెజార్టీ ఎంత ? ఏ పార్టీ ప్రభుత్వాన్ని...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్, ఈ ఎన్నికలలో ఎలా అయిన గెలిచి తనని తాను నాయకుడుగా నిరూపించుకోవడంతో పాటు, భవిష్యత్తు టీడీపీ సారధిగా బాద్యతలు తీసుకోవడానికి కావాల్సిన అర్హతని సొంతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు.దానికోసం రాజధాని...
Read More..దేశ రాజకీయాలలో మోడీ ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారంలోకి రావాలని లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రధాని పదవిని అలంకరించాలని ఎదురుచూస్తున్న రాహుల్ గత కొంత కాలంగా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.మోడీ పరిపాలన, ప్రభుత్వ వైఫల్యాలని అడుగడుగునా ఎండగడుతూ తనదైన...
Read More..గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో రాజకీయాలలో ఉన్న వ్యాపారవేత్తలపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ విస్తృతంగా దాడులు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఆదాయానికి మించిన ఆస్తులు, అలాగే పన్ను ఎగవేత వంటి ఆరోపణలు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ చాణిక్యత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే విషయం లో చంద్రబాబు నాయుడుని ఉదాహరణగా చూపించే అంత స్థాయిలో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరానికి చేరారు.అయితే ఇప్పుడు అదే చంద్రబాబు...
Read More..ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఓ వార్త చలం సృష్టిస్తోంది.ఇప్పుడు ఏపీలో అతి పెద్ద హాట్ టాపిక్ గా నిలుస్తోంది.ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయం కంటే కూడా, అధికారంలోకి రాకపోతే...
Read More..‘కాపు’ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఏ పార్టీలో చేరకుండా మౌనంగా ఉండిపోయారు.ఒక పక్క ఎన్నికల ప్రచార హోరు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకు తెచ్చి రాజకీయ...
Read More..ఏపీలో వారసత్వ రాజకీయాలకు కొదవే లేదు.తాము అధికారం అనుభవించాలి , వీలైతే తమతో పాటు తమ వారసులు కూడా అధికారం చేపట్టాలి అనే విధంగా నాయకుల ఆలోచన మారిపోయింది.ప్రతి పార్టీలోనూ ఈ వారసత్వ రాజకీయాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటున్నాయి.ఇక విషయానికి వస్తే...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న స్టార్ ఇమేజ్ అంతా ఇంతా కాదు.ఆయన పేరు చెప్తే చాలు అభిమానులు ఊగిపోతుంటారు.ఎక్కడికి వెళ్లినా ఆయనకు బ్రహ్మరధం పడుతుంటారు.అదే ఇమేజ్ తో రాజకీయ పార్టీ పెట్టిన పవన్ తక్కువ కాలంలోనే బలమైన ప్రత్యర్థి...
Read More..ఖాకీ డ్రస్ వదిలేసి పక్కా పొలిటీషియన్ అవతారం ఎత్తిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తారని, ఆయన నీటి నిజాయితీ , ముక్కు సూటితనం ఏపీ ప్రజలకి ఓ సరికొత్త నాయకుడిని చూపిస్తుందని అనుకున్న తరుణంలో...
Read More..తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేడిలో ప్రధాన పార్టీలు తమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ముఖ్యంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకి దీటుగా మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఎదురుదాడే లక్ష్యంగా తెలుగుదేశం, వైసీపీ వైఫల్యాలని ఎత్తి...
Read More..ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాయి.ఇక ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలు సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి.అయితే సోషల్ మీడియా ఎన్నికల...
Read More..స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆ ఫ్యామిలీని దాటిపోయి వచ్చి నారా వారి చేతిలో ఉంది అనే విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు తన తరువాత పార్టీకి వారసుడుగా తన కొడుకు లోకేష్...
Read More..దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి ఉంది.కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు.అయితే ఎన్నికల ముందు మీడియా సంస్థల సర్వేలు మాత్రం మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తారని గట్టిగా చెబుతున్నాయి.ఇక ఈ...
Read More..ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ వ్యూహ ప్రతి వ్యూహాలతో దూసుకుపోతున్నారు.ఓ వైపు అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతతో వ్యూహాత్మక రాజకీయాలకి తెరతీసి వైసీపీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయితే...
Read More..ఒకవైపు చూస్తే భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిలా మారుతోంది.ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం, పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేయడంతో నాయకులంతా హడావుడిగా ప్రచార కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు.పోలింగ్ తేదీకి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎన్నికల...
Read More..ఏపీ రాజకీయాల్లో వేలుపెడతా, టీడీపీ అధినేత చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ తెలంగాణాలో అధికారం దక్కించుకున్న వెంటనే కేసీఆర్ చెప్పిన మాటలవి.కానీ ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.ఏపీ లో వైసీపీ...
Read More..ఏపీలో ఎన్నడూ లేనంతగా ఎంతో ఉత్ఖంట భరితంగా వచ్చే ఎన్నికలు జరుగనున్నాయి.ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తల మునకలయ్యి ప్రత్యర్ధులపై విమర్సన బాణాలు సందిస్తున్నాయి.తాము సరైన అభ్యర్ధులనే నిలబెట్టాము అని అధినేతలు అనుకున్నా ప్రజా క్షేత్రంలో కొంత మంది నేతలకి మద్దతు లేకపోవడం...
Read More..ఏపీలో అధికారం దక్కకుండా చేసి తాము అధికారంలోకి రావాలని చూస్తున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.గత ఎన్నికల్లో అధికారం దక్కుతుంది అనే ధీమా ఎక్కువ అవ్వడంతో కొన్ని కొన్ని లోపాలను సరిచేసుకోకుండా ముందుకు వెళ్లి బోర్లా పడ్డాడు.అందుకే ఇప్పుడు అన్నిరకాల...
Read More..ఎన్నికలంటేనే భారీ వ్యయంతో కూడుకున్నది.అభ్యర్థి టికెట్ సంపాదించుకున్నప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు భారీగా ఖర్చుపెట్టాల్సిందే.ఎన్నికల ప్రచారం, నామినేషన్, రోడ్ షో , ఇలా దేనికైనా భారీగా జనం కావాల్సిందే.ఈ జనమంతా ఎలా వస్తారు ? పార్టీ మీద అభిమానంతో కొంతమంది...
Read More..ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.ఒక పార్టీని మించి మరో పార్టీ ఎన్నికల హామీలు ఇస్తూ, అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి.ఈ దశలో ఏపీలో కులాల వారీగా ఏ...
Read More..ప్రాంతీయ రాజకీయాలు ఎలా ఉన్నా దేశ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీ లదే హవా, ప్రాంతీయ పార్టీలు థర్డ్ ఫ్రంట్ అంటూ ముందుకొచ్చిన అవి వాటి ప్రభావాన్ని చూపించాలేకపోయాయి.అయితే దేశంలో ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని అనుకుంటున్నా బీజేపీ...
Read More..ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ప్రజల ద్రుష్టి, అలాగే సిఎం సీటు టీడీపీ, వైసీపీ, జనసేన చుట్టూ తిరుగుతుంది.ఎ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయం ఒకప్పుడు రాజకేయ విశ్లేషకులు చెప్పినంత ఈజీగా ఇప్పుడు చెప్పలేకపోతున్నారు.సామాజిక సమీకరణాలు ఎవరికి లాభిస్తాయో అనే విషయం...
Read More..దేశంలో ఎన్నడు లేని విధంగా నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఈ సారి ఏకంగా 178 మంది అభ్యర్ధులు పార్లమెంట్ కోసం పోటీ పడుతున్నారు.అయితే వారిలో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ముగ్గురే ఉండగా మిగిలినవారంతా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్ రైతులు.గత...
Read More..ఇప్పటి వరకు సినిమాలో సంచలనాలకి కేంద్ర బిందువుగా ఉంటూ.అందరూ వెళ్ళే దారిలో కాకుండా తనదైన స్టైల్లో డిఫరెంట్ సినిమాలని ప్రేక్షకులకి అందిస్తూ సత్తా చాటిన హీరో ఉపేంద్ర.కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన ఉపేంద్ర తెలుగు ప్రజలకి కూడా భాగా పరిచయం.వెరైటీ...
Read More..ఏపీలో రాజకీయ వేడి మండే ఎండలను సైతం చిన్నబుచ్చుతుంది.మండుతున్న ఎండలను సైతం లెక్కపెట్టకుండా ప్రముఖ నాయకులు అంతా కూడా రోడ్డున పడి మరీ ప్రచారం చేస్తున్నారు.ఈ సమయంలోనే ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న...
Read More..ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారసుడుగా.భావి టీడీపీ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కితాబు అందుకుంటున్న లోకేష్ ని ప్రత్యర్ధి పార్టీలు పప్పు అని సంబోధిస్తూ ఉంటాయి.ఎక్కువగా అతని తెలివి తేటలుని ఎత్తి చూపిస్తూ, అసలు ఎ విషయాల...
Read More..ఏపీలో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు విస్తృతంగా దూసుకుపోతున్నాయి.అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగ దూసుకుపోతూ ఉంటే, ప్రత్యామ్నాయంగా ఏర్పడిన జనసేన పార్టీ కూడా ఎలా అయిన తమ సత్తా చూపించాలని గట్టిగ ప్రయత్నం చేస్తున్నాయి.అయితే ఏపీ విభజన పాపాన్ని...
Read More..ఏపీ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉండబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే.సోషల్ మీడియానే ఏపీలో ఎన్నికల ఫలితాలని శాసిస్తాయి అని ఇప్పటికే చాలా సర్వే సంస్థలు కూడా చెప్పుకోచ్చాయి.సోషల్ మీడియా ప్రభావం...
Read More..ఉమ్మది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినపుడు అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆలోచన ఒకటే.ఏపీని రెండుగా విభజిస్తే ఆంధ్రాలో అధికారంలోకి రాకున్న తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది.తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి.ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్...
Read More..ఎన్నికల సమయంలో ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులకంటే తానే ముందుండాలని రాజకీయ పార్టీలు పోటీ పడుతూ ముందుకెళ్తుంటాయి.కానీ ఇప్పుడు విచిత్రంగా ఏపీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకంటే వెనుక ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఎన్నికలల్లో గెలవడం అన్ని రాజకీయ పార్టీలకు అత్యవసరం.అధికారంలో...
Read More..తన ప్రత్యర్థుల మీద వ్యంగ్యంగా బాణాలు విసరడమే కాదు లౌక్యంగా మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునేలా కేసీఆర్ ప్రసంగాలు ఉంటాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రసంగాలు అందరిని ఆకట్టుకున్నాయి.ప్రత్యర్థులు కేసీఆర్ ప్రసంగాలకు బెంబేలెత్తిపోయారు.తెలంగాణ మొత్తం పర్యటించిన కేసీఆర్ ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్...
Read More..