రాముడు,పటేల్ ల విగ్రహాల తో పోల్చుకున్న మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి తనని రాముడు,సర్ధార్ వల్లభాయ్ పటేల్ లతో పోల్చుకున్నారు.అంటే వారి విగ్రహాల తో లేండీ.

 Mayawati Compares Herself To Rama And Patel-TeluguStop.com

పలు చోట్ల ఆమె విగ్రహాలు ఏర్పాటు చేయడం పై విమర్శలు రావడం తో ఆమె స్పందిస్తూ రాముడు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ల విగ్రహాలతో ఆమెను ఆమె పోల్చుకున్నారు.యూపీ లో రాముడు విగ్రహాలు,సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలు ఏర్పాటు చేస్తే లేనిది నా విగ్రహాలు ఏర్పాటు చేస్తే తప్పేంటి అని ఆమె ఎదురు ప్రశ్నించారు.

ఇటీవల ఏపీ లో జనసేన పార్టీ తో చేతులు కలిపి బీస్పీ పార్టీ ఏపీ రాజకీయాలలో తన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాయావతి విశాఖ లో పర్యటిస్తున్నారు.

ఈ నెల 11 న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నీ పార్టీల నేతలు తమ ప్రచారాలను ఉధృతం చేసారు.ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube