నల్లగొండ జిల్లా:విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యోచనును వ్యతిరేకిస్తూ నాగార్జునసాగర్ టీఎస్ విద్యుత్ ఉద్యోగులు సోమవారం స్థానిక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తామంతా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy