ప్రైవేటీకరణ చేస్తే అంధకారమే

నల్లగొండ జిల్లా:విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యోచనును వ్యతిరేకిస్తూ నాగార్జునసాగర్ టీఎస్ విద్యుత్ ఉద్యోగులు సోమవారం స్థానిక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో తామంతా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని బలి చేశారు.. రోజా షాకింగ్ కామెంట్స్!

Latest Nalgonda News