మూడెకరాలలోపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ..!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.

6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.జనవరి 26న ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధుల జమను ప్రారంభించింది.ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసినట్లు ప్రకటించింది.కాగా ఇప్పటివరకు 2 ఎకరాల లోపు ఉన్న 34 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2200 కోట్లు జమ చేసింది.మొత్తంగా 37 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం నగదును జమ చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

Money Is Deposited In The Accounts Of Farmers Within Three Acres, Money Is Dep
నల్లగొండ జిల్లాలో నయా యాప్ మోసం వెలుగులోకి...!

Latest Nalgonda News