వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని సతేసమేతంగా దర్శించుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ శ్రీశ్రీశ్రీ గరికపాటి నరసింహారావు...

తూర్పుగోదావరిజిల్లా, కొత్తపేట నియోజకవర్గం , కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని సతీసమేతంగా దర్శించుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ శ్రీశ్రీశ్రీ గరికపాటి నరసింహారావు.ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు,ఆలయకార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ సిబ్బంది.

 Garikapati Narasimha Rao Visited Vadapalli Venkateswara Swamy , Konaseema Thirum-TeluguStop.com

ఆలయ అర్చకులతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గరికపాటి నరసింహారావు కు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube