వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని సతేసమేతంగా దర్శించుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ శ్రీశ్రీశ్రీ గరికపాటి నరసింహారావు...

తూర్పుగోదావరిజిల్లా, కొత్తపేట నియోజకవర్గం , కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని సతీసమేతంగా దర్శించుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ శ్రీశ్రీశ్రీ గరికపాటి నరసింహారావు.

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు,ఆలయకార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ సిబ్బంది.

ఆలయ అర్చకులతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గరికపాటి నరసింహారావు కు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

డెలివరీ సర్వీస్ జెప్టోలో ఒక రోజు పని చేసిన హైదరాబాద్ యువకుడు.. ఎర్నింగ్స్ ఇవే..?