పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ *బాదల్ మృతికి నివాళిగా జాతీయ జెండా అవ‌న‌తం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ ఆదేశాల మేరకు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మృతికి నివాళిగా జాతీయ ప‌తాకాన్ని అవ‌న‌తం చేశారు.బుధవారంసమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం  భ‌వ‌నoపై జాతీయ జెండాను సగం వ‌ర‌కు కింద‌కు దించారు.

 Former Punjab Chief Minister Prakash Singh *national Flag Lowered As Tribute To-TeluguStop.com

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మృతికి నివాళిగా భార‌త్‌లో బుధవారం , గురువారం రెండు రోజులు సంతాపం దినం గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube