పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ *బాదల్ మృతికి నివాళిగా జాతీయ జెండా అవ‌న‌తం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ ఆదేశాల మేరకు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మృతికి నివాళిగా జాతీయ ప‌తాకాన్ని అవ‌న‌తం చేశారు.

బుధవారంసమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం  భ‌వ‌నoపై జాతీయ జెండాను సగం వ‌ర‌కు కింద‌కు దించారు.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మృతికి నివాళిగా భార‌త్‌లో బుధవారం , గురువారం రెండు రోజులు సంతాపం దినం గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదేం పాడు పార్టీ రా బాబు.. పార్టీలో గేమ్ రూల్ విని అమ్మాయికి షాక్‌..