సీఎం జగన్ ను చూసి చంద్రబాబు సిగ్గుపడాలి..: మంత్రి కారుమూరి

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది.ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

 Chandrababu Should Be Ashamed Of Cm Jagan..: Minister Karumuri-TeluguStop.com

మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని మంత్రి కారుమూరి విమర్శించారు.జగన్ నాలుగేళ్లలోనే నలుగురు బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.

చంద్రబాబు కౌంటర్ పెట్టి మంత్రి పదవులు అమ్ముకున్నారని ఆరోపించిన మంత్రి కారుమూరి జగన్ ను చూసి చంద్రబాబు సిగ్గుపడాలని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube