ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లింది బీఆర్ఎస్ వల్లే: మంత్రి ఉత్తమ్

నల్లగొండ జిల్లా:కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని,పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగడానికి కారణమే ఆ పార్టీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు.

ప్రగతిభవన్లో జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ విందులు, వినోదాలు చేసే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టారు.

గత ప్రభుత్వ పదేళ్ల నిర్లక్ష్యం వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లిందని ఉత్తమ్ మండిపడ్డారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide

Latest Nalgonda News