జిల్లెల్లలో ఆంజనేయ స్వామి దర్శించుకున్న బలగం సినిమా దర్శకులు యెల్దండి వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామం లోని గరిపెల్లి ఆంజనేయ దేవాలయంలో బలగం సినిమా దర్శకుడు యెల్దండి వేణు ఆంజనేయ స్వామిని దర్శించుకొని అభిషేకం చేసారు.తన మొదటి సినిమా బలగం క్లాప్ ఇదే ఆలయం వద్ద మొదలు పట్టాను అని జిల్లెల్ల గ్రామంలో బలగం చిత్రీకరణను గుర్తుచేసుకున్నారు.

 Balagam Movie Director Yeldandi Venu Darshans Anjaneya Swami Temple In Jillella,-TeluguStop.com

గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరించారు అని అందరి గ్రామస్తులతో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు ఉడుతల తిరుపతి, బొడ్డు శ్రీధర్, రాజు గౌడ్, పృధ్వీ, పరశురామ్, తదిరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube