సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు కొన్ని సినిమాల ఫలితాలు ముందే తెలిసిపోతాయి.టీజర్, ట్రైలర్ కు వచ్చే రెస్పాన్స్ ఆధారంగా కొన్ని సినిమాల ఫలితాలను అంచనా వేయడం సాధ్యమవుతుంది.
అయితే ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ప్రేక్షకులు సైతం ఫీలవుతున్నారు.
అయితే ఈ సినిమాను ప్రభాస్ సైతం పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఆదిపురుష్ మూవీ ఈ ఏడాది జూన్ నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా కృతిసనన్ నటించిన సంగతి తెలిసిందే.కృతిసనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో మెప్పించడం గమనార్హం.
ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించిన బాధ్యతలను దర్శకనిర్మాతలకు అప్పగించారని కామెంట్లు వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ఆ స్థాయి క్వాలిటీ అయితే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ఆదిపురుష్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందో లేక ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుందో చూడాల్సి ఉంది.
ప్రభాస్ రేంజ్ ను ఆదిపురుష్ మూవీ తగ్గిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఆదిపురుష్ మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కానుంది.ప్రముఖ భారతీయ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఆదిపురుష్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆదిపురుష్ మూవీపై అంచనాలు తగ్గుతుండటం గమనార్హం.