నేడు టీమిండియా- సౌతాఫ్రికా కీలక వన్డే

నేడు టీమిండియా- సౌతాఫ్రికా మధ్య కీలక వన్డే జరగనుంది.రాంచీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

 Today Is A Crucial Odi Between India And South Africa-TeluguStop.com

దీంతో నేడు జరగనున్న రెండో వన్డే మ్యాచ్ కీలకంగా మారిందని చెప్పొచ్చు.మూడు వన్డేల సిరీస్ పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొందాలి.

అలా కాకుండా ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ వాళ్లదే అవుతుంది.దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube