జనసేనానికి మంత్రి జోగి రమేశ్ కౌంటర్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మంత్రి జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు.బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు లేదన్నారు.

 Minister Jogi Ramesh Counter To Janasena-TeluguStop.com

ఈ క్రమంలో బీసీలకు పవన్ క్షమాపణలు చెప్పాలని తెలిపారు.పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పవన్ కు బీసీలు గుర్తుకు వచ్చారని విమర్శించారు.

అనంతరం పవన్ కల్యాణ్ కు మంత్రి జోగి రమేశ్ సవాల్ విసిరారు.సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.2014లో చంద్రబాబుతో బీసీలకు ఇచ్చిన 125 హామీలలో ఒక్కటి కూడా కూడా అమలు చేయలేదని తెలిపారు.బీసీలు తలెత్తుకునేలా బీసీల తలరాతను మార్చింది సీఎం జగన్ అని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube