రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున ఫ్రెషర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.విద్యార్థినీ విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో ఆలరించారు.
అతిథిల ఉపన్యాసాలు విద్యార్థులకు దిశా నిర్దేశనం చేశారు.
సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు వాళ్ళ అనుభవాలను తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పులి గంగయ్య మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పులి గంగయ్య అధ్యాపక బృందం, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు
.