ఈరోజు నుంచి డిసెంబర్ 29 వ తేదీ వరకు అప్పన్న భక్తులు చందన దీక్షలు చేపడతారు .ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం ,విశాఖపట్నం ,విజయనగరం తో పాటు ఒడిస్సా భక్తులు కూడా చందన మాల లు ధరిస్తారు.
ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్నకు భక్తులు చందన మాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సింహాద్రి అప్పన్న సమక్షంలో మాల ధారణ నిర్వహించారు.