తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి..!!

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల , ఇంకా అనేక విషయాల పై డిస్కషన్ చేసినట్లు సమాచారం.

 Union Minister Phoned Telangana Cm Kcr Kcr,gajendra Singh Shekhawat,latest News-TeluguStop.com

ఈ సందర్భంగా.ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని.

కేంద్ర మంత్రి దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap Tg Issuse, Gajendrasingh, Krishna Board-Latest News - Tel

ఈ సందర్భంగా గజేంద్రసింగ్ షెకావత్ .రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.అంతమాత్రమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కడితే ఊరుకునే ప్రసక్తి లేదని కెసిఆర్ కి ఈ సందర్భంగా భరోసా ఇచ్చినట్లు సమాచారం.

అంత మాత్రమే కాక త్వరలో కృష్ణ బోర్డు ఆదేశాలు మేరకు రెండు రోజుల్లో అధికారులు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళటం జరుగుతుంది అని కేంద్రమంత్రి తెలపడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube