బెలూన్స్ ఓపెన్ కావడంతో తప్పిన ప్రాణనష్టం

నల్గొండ జిల్లా:వేములపల్లి మండల కేంద్రం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది.

స్థానికులు తెలిపిన వివరాల మేరకు అద్దంకి-నార్కట్ పల్లి రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి పల్టీ కొట్టడంతో తుక్కు తుక్కు అయింది.

ఈ ప్రమాద తీరును చూస్తే కారులో ప్రయాణిస్తున్న వారు బ్రతికే అవకాశం లేదు.కానీ,బెలూన్లు ఓపెన్ కావడంతో ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఫేర్‌వెల్‌లో నవ్వుతూ మాట్లాడుతూనే కుప్పకూలిన స్టూడెంట్.. సెకన్లలో విషాదం.. లైవ్ వీడియో వైరల్!

Latest Nalgonda News