వైసీపీ ప్రభుత్వం లో మహిళల కు రక్షణ లేదు బోండా ఉమ

ప్రభుత్వ ఆసుపత్రి ఘటన పై బాధితురాలు తల్లి దండ్రులతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన టీడీపీ నేత బోండా ఉమా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి లో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారువైసీపీ ప్రభుత్వం లో మహిళల కు రక్షణ లేదు ఈ ఘటన ను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటుంది ఈ ఘటన పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటిప్రభుత్వ ఆసుపత్రి ఘటన పై కఠిన చర్యలు తీసుకోవాలి తూ తూ మంత్రం గా మాత్రమే చర్యలుతీసుకున్నారుబాధితురాలికి ఆమె తల్లితండ్రులకు మేము అండగా నిలిచాముప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే బాధితురాలి శీలానికి 10 లక్షల కి వెల కట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది .

 In Ycp Government No Protection For Women Bonda Uma , Bonda Uma, Tdp Party , A-TeluguStop.com

బాధితుల పక్షాన నిలిచి నందుకు మా పై కక్ష పూరిత చర్యలకు పునుకుంటున్నారు వాసిరెడ్డి పద్మ తీరు హేయం గా ఉందిమహిళ చైర్ పర్సన్ గా ఉండి .

మీరు చేస్తుంది ఇదేనాఅండగా నిలవతమే మేము చేసిన తప్పా ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలిని కలవడానికి వచ్చారు ఆమె ఇచ్చిన నోటీసుల కు స్పందించేందే లేదుదీని పైన మేము న్యాయ పోరాటానికి సిద్ధం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube