టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబుకు వ్యవసాయంపై చిత్తశుద్ది లేదని తెలిపారు.
గతంలోని టీడీపీ హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ ఐదేళ్లకు రూ.కోటి ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లకే రూ.30 కోట్లు ఇచ్చిందని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు.శవాలపై పేలాలు ఏరుకున్నట్లు చంద్రబాబు రైతులను పరామర్శించారని మండిపడ్డారు.
రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయ పర్యటన చేశారని విమర్శించారు.