ముంచుకొస్తున్న మూసి వరద

నల్గొండ జిల్లా:హైదరాబాదులో కురుస్తున్న వర్షాలకు మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం పెరిగడంతో ఎగువ నుండి వస్తున్న వరద తాకిడికి ఈ రాత్రికి ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.

కావున మూసి పరివాహక ప్రాంతల గ్రామ ప్రజలు.

రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!

Latest Nalgonda News