ఆదిలాబాద్ ఎమ్మెల్యే, కలెక్టర్‎కు కోర్టు నోటీసులు..!

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా కలెక్టర్ సహా ఆరుగురికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇటీవల ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే, అధికారులు భూమి పూజ చేశారు.

అయితే ఆ భూమి తనదంటూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో బాధితురాలి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్యే, కలెక్టర్ సహా ఆరుగురికి నోటీసులు జారీ చేసింది.

Court Notices To Adilabad MLA And Collector..!-ఆదిలాబాద్ ఎ�
మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?

Latest Latest News - Telugu News