Eluru : ఏలూరు జిల్లాలో రోడ్డుప్రమాదం..15 మందికి గాయాలు

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.కలపర్రు టోల్ ప్లాజా( Kalabarru Toll Plaza ) వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

 15 People Injured In Road Accident In Eluru District-TeluguStop.com

ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.విజయవాడ నుంచి విశాఖకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube